ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో రానున్న 24గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం నగరంలో ఒక్కసారిగా…
నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలం నాకతండా జాతీయరహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు…
లాక్డౌన్ వేళ పేదల ఆకలిని తీర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నాలుగో విడత రేషన్ పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది. కార్డుదారులకు మనిషికి 5 కిలోల…
తెలంగాణలో శుక్రవారం 40 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 33 మంది, ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చినవాళ్లు ఏడుగురు ఉన్నా…
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు మరోసారి హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు.. 24 గంటలు ప్రతి ఒక్కరి కదిలికలని గమనిస్తున్నారని చెప్పారు.…
జగిత్యాల జిల్లాలో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఉపాధి కోసం ముంబాయి వలస వెళ్లి తిరిగి స్వగ్రామాలకు వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది.…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వచ్చిన 5వేల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా రోడ్లపై…
నైరుతి రుతుపవనాలు జూన్ 16 నుంచి 24 మధ్య రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని జర్మనీలోని పోట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్…
తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని జూలై రెండోవారంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తున్నది. ఇందుకోసం 12,738 నర్సరీల్లో 25 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచింది. జూన్నుంచే గుంతల తవ్వకం…
తెలంగాణలో గురువారం మళ్లీ 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ ఎంసీ పరిధిలోనే 40 నమోదు కావడం ఆందో ళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో…









