హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో రానున్న 24గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం నగరంలో ఒక్కసారిగా…

Continue Reading →

టిప్పర్‌ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి

నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి మండలం నాకతండా జాతీయరహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు…

Continue Reading →

ఏపీలో నాలుగో విడత రేషన్‌ పంపిణీ ప్రారంభం

లాక్‌డౌన్‌ వేళ పేదల ఆకలిని తీర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో నాలుగో విడత  రేషన్‌ పంపిణీ  కార్యక్రమం శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది. కార్డుదారులకు మనిషికి 5 కిలోల…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 40 మందికి పాజిటివ్‌

తెలంగాణలో శుక్రవారం 40 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 33 మంది, ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చినవాళ్లు ఏడుగురు ఉన్నా…

Continue Reading →

లాక్‌డౌన్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు-సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ పోలీసులు మరోసారి హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు..  24 గంటలు ప్రతి ఒక్కరి కదిలికలని గమనిస్తున్నారని చెప్పారు.…

Continue Reading →

జగిత్యాలలో మరో మూడు కరోనా కేసులు

జగిత్యాల జిల్లాలో  మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఉపాధి కోసం ముంబాయి వలస వెళ్లి తిరిగి  స్వగ్రామాలకు వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది.…

Continue Reading →

మాస్కులు ధరించని 5 వేల మంది కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వచ్చిన 5వేల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా రోడ్లపై…

Continue Reading →

జూన్‌ 16 తరువాత తెలంగాణకు రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు జూన్‌ 16 నుంచి 24 మధ్య రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని జర్మనీలోని పోట్స్‌డామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌…

Continue Reading →

హరితహారానికి ఉపాధి హామీ అనుసంధానం

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని జూలై రెండోవారంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తున్నది. ఇందుకోసం 12,738 నర్సరీల్లో 25 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచింది. జూన్‌నుంచే గుంతల తవ్వకం…

Continue Reading →

తెలంగాణలో మరో 47 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో గురువారం మళ్లీ 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ ఎంసీ పరిధిలోనే 40 నమోదు కావడం ఆందో ళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో…

Continue Reading →