కరోనా వ్యాక్సిన్ డెవలప్మెంట్కు దాదాపు 1000 కంపెనీలు దృష్టి పెట్టాయని శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు డా. వరప్రసాద్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం సాక్షిటీవీతో మాట్లాడుతూ.. వ్యాక్సిన్ అభివృద్ధిపైనే శాంతా…
అక్రమంగా ఓ పరిశ్రమలోకి తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురంలో చోటుచేసుకుంది. గ్రామంలోని కార్తికేయ…
సిమెంట్ పరిశ్రమలో కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకుడు కర్పూరపు వెంకటకోటయ్యపై సెక్యూరిటీ దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా పెదగార్లపాడు గ్రామ సమీపంలోని చెట్టినాడ్ సిమెంట్…
రాష్ట్రంలో బుధవారం మరో 41 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో ఇద్దరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,367కి చేరగా.. మృతుల సంఖ్య 34కి…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరిన్ తరలింపును అధికారులు ప్రారంభించారు. విశాఖలో మొత్తం 13048 టన్నుల స్టెరైన్ను జిల్లా యంత్రాంగం గుర్తించింది. మంగళవారం…
టీఎస్ ఎంసెట్-2020 ఆన్లైన్ దరఖాస్తులు రెండులక్షలు దాటాయి. మంగళవారంవరకు 2,00,896 దరఖాస్తులను స్వీకరించామని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఇంజినీరింగ్లో 1,30,075, అగ్రికల్చర్/మెడికల్ విభాగంలో 70,821…
పాలిసెట్-2020 ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో 2020-21 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్కుమార్ తెలిపారు.…
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం 79 కేసులు నమోదు కాగా, మంగళవారం 51 కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.…
★ ఈ వర్షాకాలం నుండే కార్యాచరణ అమలు ★ 15న క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ★ మొదటి నుండి దేశాన్ని ఆదుకున్నది వ్యవసాయరంగమే ★ దేశంలో…
హైదరాబాద్ నగరంలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్కు ఈ నెల 13వ తేదీ నుంచి అధికారులు సెలవు ప్రకటించారు. మార్కెట్ ప్రాంగణంలో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలకు…








