2047 విజన్ డాక్యుమెంట్ ఇది మన భవిష్యత్తుకు ప్రతిజ్ఞ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే త్రి ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యసాధన సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా…

Continue Reading →

ఘనంగా రెండవ రోజు తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ -2047

తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2047 లో భాగంగా తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సదస్సులో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.…

Continue Reading →

వివిధ జిల్లాల కలెక్టరేట్లలోని తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ గా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

డిసెంబర్ 9, 2009 న సోనియా గాంధీ నేతృత్వంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజు ఇది. ఆ ప్రకటన తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది..…

Continue Reading →

అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

 తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2047కు…

Continue Reading →

మహిళా ఆధారిత అభివృద్ధి గ్లోబల్ మోడల్‌గా తెలంగాణ: మంత్రి సీతక్క

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్–2025లో భాగంగా హాల్–4లో నిర్వహించిన ‘వ్యాపార రంగంలో మహిళల నాయకత్వం – (Fostering Entrepreneurship in Women)పానల్ డిస్కషన్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా…

Continue Reading →

గ్లోబ‌ల్ స‌మ్మిట్ లో ప‌ర్యాట‌క శాఖ‌ స్టాల్ ను ప్రారంభించిన మంత్రి జూప‌ల్లి

తెలంగాణ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యమని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గ్లోబ‌ల్ స‌మ్మిట్ లో తెలంగాణ పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి…

Continue Reading →

విశ్వవిద్యా కేంద్రంగా తెలంగాణ: మంత్రి దామోదర్ రాజనర్సింహ

తెలంగాణను ప్రపంచ విద్యా కేంద్రంగా (Global Education Hub) తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ‘తెలంగాణ రైజింగ్-2047’…

Continue Reading →

భవిష్యత్తు కోసం ఎదురుచూడం… నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా… దానిని మనం నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.…

Continue Reading →

మూసిన గదిలో రాసిన కాగితం కాదు.. ఇది తెలంగాణ ప్రజల పత్రం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మూసివేసిన గదుల్లో రాసిన పత్రం కాదు, ప్రముఖుల సలహాలు, నిపుణుల చర్చలు, పౌరుల అభిప్రాయాలతో కింది నుంచి పైకి వచ్చిన ప్రజాస్వామ్య ప్రక్రియ,…

Continue Reading →

ఆసియా, బౌద్ధ దేశాల రాయబారులతో సమావేశమైన తెలంగాణ పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్: హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్‌లో ఆదివారం ఆసియా, బౌద్ధ దేశాలు, ఇతర విదేశీ రాయబారులు, హైకమిషనర్లతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు…

Continue Reading →