సమ్మక్క బరాజ్‌కు అటవీ భూమి

గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన సమ్మక్క బరాజ్‌కు అటవీ భూమి బదలాయింపునకు కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు పచ్చజెండా ఊపింది. 26 హెక్టార్ల అటవీభూమిని ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 487కు…

Continue Reading →

తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రిలయన్స్‌ 5 కోట్ల విరాళం

కరోనా వైరస్‌ మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలకు పలువురు ప్రముఖులు సీఎం రిలీప్‌ ఫండ్‌కు విరాళాలు…

Continue Reading →

రేపు రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం

రేపు మద్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి, దాని…

Continue Reading →

తెలంగాణ, ఏపీలో తక్కువైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

తెలంగాణ రాష్ట్రంలో మరో 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. కరోనా బారిన పడి 12 మంది…

Continue Reading →

దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తో మాట్లాడిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన పిడుగు పడిన ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే…

Continue Reading →

తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మరో 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. కరోనా బారిన పడి 12 మంది…

Continue Reading →

సరుకులు అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు – సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసర సరుకులను అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనాను…

Continue Reading →

హైదరాబాద్‌లో అష్ట దిగ్బంధంలోకి ఆ 15 ప్రాంతాలు..

తెలంగాణలో కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదైనా 12ప్రాంతాలను ఇప్పటికే కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించి సంగతి…

Continue Reading →

దిగ్బంధంలో సూర్యాపేట జిల్లా వర్ధమానుకోట

కరోనా కలకలంతో నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రెండురోజుల క్రితం గ్రామంలో ఒకేరోజు ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో…

Continue Reading →