తెలంగాణ ఊటీ ‘గొట్టం గుట్ట’

ప్రకృతి అందాల ఒడిలో సేదదీరాలనుకునే వారు అక్కడెక్కడో ఉన్న ఊటీ వరకు వెళ్లనక్కర్లేదు. అక్కడి అందాలను తలదన్నేలా తెలంగాణలో కూడా మరో ఊటీ ఉంది తెలుసా. యాంత్రిక…

Continue Reading →

బత్తాయి రైతులకు సర్కారు అండ – వ్యవసాయ, మంత్రి సింగిరెడ్డి నిరంజ్‌రెడ్డి

బత్తాయి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నల్లగొండలో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి బత్తాయి, ధాన్యం కొనుగోళ్లపై…

Continue Reading →

కరోనా సోకకుండా జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలి

కరోనా వైరస్ సోకకుండా జర్నలిస్టులందరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. ఆదివారం మాసబ్‌ట్యాంక్‌లోని సమాచారభవన్‌లో జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు, శానిటైజర్,…

Continue Reading →

తెలంగాణ‌లో ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌న్నీ వాయిదా

క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృంభిస్తుండ‌టం, దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టం లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఎంసెట్ స‌హా రాష్ట్రంలో మే నెల‌లో…

Continue Reading →

మోత్కూర్ గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో శనివారం అర్ధరాత్రి  2 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో…

Continue Reading →

ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు సహకరించినట్లే.. మరో రెండువారాలపాటు కూడా స్వీయ నియంత్రణ…

Continue Reading →

ఎల్ ఐ సీ వినియోగదార్లకు గుడ్ న్యూస్

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ ఐ సీ) శుభవార్త అందించింది. కోవిడ్  వైరస్ నేపథ్యంలో మార్చి ,ఏప్రిల్ నెలల్లో చెల్లించాల్సిన ప్రీమియం కు అదనంగా…

Continue Reading →

ఏప్రిల్‌ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

మన సరిహద్దు రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ ఈ నెల 30వ తేదీ వరకు పొడగించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో…

Continue Reading →

లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు కొనసాగించాలి – సీఎం కేసీఆర్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పలు రాష్ర్టాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వీడియో…

Continue Reading →

గురుకుల విద్యార్థులకు యాప్‌ బోధన

లాక్‌డౌన్‌తో ఇండ్లకు పరిమితమైన గిరిజన గురుకులాల విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన కోసం ప్రత్యేక యాప్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌…

Continue Reading →