తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసలు కురిపించారు. నగరంలోని తారమతి బారాదరిలో తెలంగాణ స్టేట్ డెమొక్రసీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నర్సాపూర్ ఎంపీ రఘురాంకృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన మాజీ క్రికెట్ ప్లేయర్…
తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి మినీ హాల్ లో నవలా స్రవంతి-10 ఎమ్.వి. తిరుపతయ్య జీవనసమరం నవలపై…
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 15 వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తుంది. నామినేషన్లు మొదలైన రోజు 967 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండో…
సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురము సినిమాలకు ఐదు షోలకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఈ రెండు సినిమాల అడ్వాన్స్ మొదలు కాగా, దాదాపు వారం…
ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరిస్తూ వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మూడు మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ నారాయణ. అనంతరం మీడియా సమావేశంలో…
ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మూడు మొక్కలు నాటండి – సూర్యాపేట జిల్లా కలెక్టర్ డి. అమయ్ కుమార్ నల్లగొండ కలెక్టర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను…
ఆస్ట్రేలియా గతంలో ఎన్నడూ ఎరుగని విపత్తును ఎదుర్కొంటుంది. అక్కడ ఆగ్నిఅడవులను దహించి వేస్తుంది. భారీ వృక్షాలు, చెట్లు సైతం కాలి బూడిదవుతున్నాయి. అనేక జంతువులు తమ ఆవాసాల్ని,…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఖైరతాబాద్ఎమ్మెల్యే దానం నాగేందర్ మొక్కలు నాటారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎంపీ…
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ బలవంతయ్య, ఎస్ఐ సుధీర్ రెడ్డిపై వేటు పడింది. వీరిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్…