మఠంపల్లి మండలంలో నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడికి కరోనా పాజిటివ్

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి సమీపంలోని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ బైసన్ బోర్డ్స్ డివిజన్ లో పనిచేస్తున్న కార్మికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మట్టపల్లి…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 19.23 లక్షలకు చేరిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 19 లక్షల 23 వేలకు చేరుకున్నాయి. కరోనా వైరస్‌ బారిన పడి 1 లక్ష 19వేల 587 మంది మృత్యువాత…

Continue Reading →

తెలంగాణలో 30 వరకు కోర్టులు బంద్‌

తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థలోనూ ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగిస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని జిల్లా, దిగువ కోర్టులు,…

Continue Reading →

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒక్క రోజే 61 కేసులు

రాష్ట్రంలో కరోనా విజృంభణ ఆగటంలేదు. తగ్గినట్టు కనిపిస్తూనే.. ఒక్కసారిగా పంజా విసురుతున్నది. సోమవారం ఒక్కరోజే 61 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో…

Continue Reading →

తెలంగాణలో 74 లక్షల మందికి నేటి నుంచి రూ.1500 లు

కరోనా రక్కసి దెబ్బకు ఉపాధి కోల్పోయి సతమతమవుతున్న పేదలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది. లాక్‌డౌన్‌ కారణంగా పనులు- రాబడి లేక ఇబ్బంది పడుతున్న బడుగులకు ఆర్థిక సాయం…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, ఒకరి మృతి

లాక్‌డౌన్‌ అమలు, కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా 32 మందికి కరోనా…

Continue Reading →

కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్న హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి సారించాలి

నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్ ను ఒక్కో యూనిట్ గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలి పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు…

Continue Reading →

రక్తదానం చేసేవారికి అన్ని సౌకర్యాలు – సైబరాబాద్ సీపీ సజ్జనార్

రక్తదానంలో అందరూ పాల్గొనాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. రక్తదానం చేయాలనుకునే వారు పోలీసులను సంప్రదిస్తే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్…

Continue Reading →

మొక్క‌ల‌తో టైం పాస్ చేస్తున్న బాలీవుడ్ హీరో

లాక్‌డౌన్ వ‌ల‌న షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. దీంతో సినిమా సెల‌బ్రిటీలంద‌రు ఇళ్ళ‌కి ప‌రిమిత‌మ‌య్యారు. మ‌రి కొంద‌రు ఫాం హౌజ్‌ల‌లో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ప్ర‌స్తుతం…

Continue Reading →

టీఎస్‌ ఎంసెట్‌ వాయిదా – ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి

రాష్ట్రంలో మే 4 నుంచి 11 వరకు నిర్వహించే టీఎస్‌ఎంసెట్‌-2020తోపాటు అన్ని రకాల ప్రవేశపరీక్షలను వాయిదావేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం…

Continue Reading →