ఎంత మందికైనా కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి, వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉంది . కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన…
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రెడ్జోన్, ఆరెంజ్ జోన్ల జాబితాను ప్రకటించింది. దేశంలో 170 జిల్లాలు రెడ్జోన్లు, 207 జిల్లాలను ఆరెంజ్ జోన్లగా గుర్తించింది. 14…
తెలంగాణలో ఇప్పటి వరకు 90 శాతమ మంది లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకున్నారని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలు పస్తులు ఉండొద్దని ముఖ్యమంత్రి…
వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని సిపి సజ్జనార్ తెలిపారు. చిన్నపిల్లలతో కాలినడకన ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఎక్కువ దూరం నడవటం వల్ల ప్రమాదాలు, అనారోగ్య…
తెలంగాణ రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.308 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ఆర్థికసంఘం నుంచి నిధులు రాకపోయినప్పటికీ.. గ్రామాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణ…
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో అప్పటివరకు ఆర్టీసీ బస్సు సర్వీసుల నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ తెలిపారు. తదుపరి రాష్ట్ర…
కొవిడ్-19 నివారణ చర్యల్లో వలంటీర్లుగా పనిచేయడానికి రిటైర్డ్ ఆర్మీ, పారామిలిటరీ, పోలీస్, ఎక్సైజ్ అధికారులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ నెల 22లోగా transport.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం…
రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సామాజిక వ్యాప్తి లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మీడియా ద్వారా మంత్రి మాట్లాడుతూ… మర్కజ్ ఘటన తర్వాతే తెలంగాణలో…
సూర్యాపేట జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సూర్యాపేట పట్టణంలో ఇద్దరు, తిరుమలగిరిలో ఒకరికి కరోనా పాజిటివ్గా…
మే 3వ తేది వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని…