మహబూబ్నగర్లో 23 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చిందని జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారి ద్వారా కొత్తగా ముగ్గిరికి కరోనా వచ్చిందని వెల్లడించారు.…
తెలంగాణలో ఉన్న పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల రక్షణకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. అమెరికాలోని…
లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద కార్మికులకి తమ వంతు సాయం చేసేందుకు సినీ కళాకారులు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. కొందరు ఛారిటీలకి నగదుని విరాళం…
కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం మళ్లీ 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా…
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గరీబ్ కల్యాణ్యోజన పథకం డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయి. కేంద్రం ప్రకటించినట్లుగా జన్ధన్యోజన ఖాతాల్లోకి రూ.500 చొప్పున జమ చేశారు.…
కరోనా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియాలు చెల్లింపుల దారులకు పెద్ద ఊరట లభించింది. రెన్యువల్స్ గడువును పెంచినట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవెలప్మెంట్ అథారిటీ…
ఆర్ధిక పరిస్థితి కంటే ప్రజలు బాగుండడం ముఖ్యం రూ . 2400 కోట్ల ఆదాయం రావాల్సి ఉంటే రూ. 6 కోట్లు వచ్చింది వైద్య సిబ్బంది ,…
కరోనా వైరస్ సోకిన రోగులను బాగు చేసేందుకు వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తోందని సీఎం కేసీఆర్ కొనియాడారు. ప్రగతి భవన్లో కరోనా ప్రభావం, లాక్డౌన్ అమలుపై అత్యున్నత…
ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్డౌన్ ఎంత గట్టిగా పాటిస్తే అంత మంచిది అని సీఎం తెలిపారు. ఇండియాలో…
ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్డౌన్ ఎంత గట్టిగా పాటిస్తే అంత మంచిది అని సీఎం తెలిపారు. ఇండియాలో…