లాక్డౌన్ వల్లే కరోనా వైరస్ను అదుపు చేయగలిగామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ వైరస్తో చనిపోయిన వారంతా మర్కజ్ వెళ్లొచ్చిన…
పోలీస్ సంక్షేమ నిధికి కూచిపూడి కళాకారిణి చిన్నారి సాన్వి ఆర్థిక సహాయం – కరోనా కట్టడిలో పోలీసుల కృషికి సెల్యుట్ చేసి ఆర్థిక సహాయం అందించిన చిన్నారి…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కరోనా నియంత్రణ, లాక్డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో అత్యున్నత…
కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా పలు సంస్థలు, పలువురు ప్రముఖులు సీఎం సహాయనిధికి విరాళాలు అందించారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్కు…
సూర్యాపేట జిల్లాలో సోమవారం 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన ఆరుగురికి కరోనా…
కరోనాపై పోరాటానికి సాయం చేసేందుకు బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముందుకొచ్చాడు. రూ.26లక్షలను విరాళంగా ప్రకటించాడు. రూ.11లక్షలను పీఎం-కేర్స్ నిధికి, రూ.10లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి…
కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో ఏడాది పాటు…
పీఎం కేర్స్ నిధికి తెలంగాణ గవర్నర్ తమిళిసై విరాళం అందించారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా పీఎంకేర్స్ నిధికి ఆమె రూ.5 లక్షల చెక్కు పంపించారు.…
రామచంద్రపురంలో మయూరినగర్ లో కరోన వచ్చిన పరిసరాలను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. మంత్రి వెంట ఎంపీ.కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే మహిపల్ రెడ్డి ఉన్నారు.…
కరోనాపై పోరుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దీపాలు వెలిగించారు. సరిగ్గా రాత్రి 9…