లాక్‌డౌన్‌ వల్లే కరోనాను అదుపు చేయగలిగాం : సీఎం కేసీఆర్‌

లాక్‌డౌన్‌ వల్లే కరోనా వైరస్‌ను అదుపు చేయగలిగామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ వైరస్‌తో చనిపోయిన వారంతా మర్కజ్‌ వెళ్లొచ్చిన…

Continue Reading →

పాకెట్ మనీని పోలీసు సంక్షేమ నిధికి ఇవ్వడం గర్వకారణం : నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాధ్

పోలీస్ సంక్షేమ నిధికి కూచిపూడి కళాకారిణి చిన్నారి సాన్వి ఆర్థిక సహాయం – కరోనా కట్టడిలో పోలీసుల కృషికి సెల్యుట్ చేసి ఆర్థిక సహాయం అందించిన చిన్నారి…

Continue Reading →

రాత్రి 7 గంటలకు సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ అమలుపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో అత్యున్నత…

Continue Reading →

సీఎం కేసీఆర్‌కు రూ. 2 కోట్ల చెక్కు అందజేసిన మంత్రి పువ్వాడ

కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా పలు సంస్థలు, పలువురు ప్రముఖులు సీఎం సహాయనిధికి విరాళాలు అందించారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు…

Continue Reading →

సూర్యాపేటలో ఆరు కరోనా పాజిటీవ్ కేసులు..

సూర్యాపేట జిల్లాలో సోమవారం 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన ఆరుగురికి కరోనా…

Continue Reading →

కరోనాపై పోరాటానికి పుల్లెల గోపీచంద్ రూ.26లక్షల విరాళం

కరోనాపై పోరాటానికి సాయం చేసేందుకు బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముందుకొచ్చాడు. రూ.26లక్షలను విరాళంగా ప్రకటించాడు. రూ.11లక్షలను పీఎం-కేర్స్ నిధికి, రూ.10లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి…

Continue Reading →

ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో కోత- మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌

కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో  ఏడాది పాటు…

Continue Reading →

పీఎంకేర్స్‌కు గవర్నర్‌ తమిళిసై రూ.5 లక్షల విరాళం

 పీఎం కేర్స్‌ నిధికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై విరాళం అందించారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా పీఎంకేర్స్‌ నిధికి ఆమె రూ.5 లక్షల చెక్కు పంపించారు.…

Continue Reading →

ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి: మంత్రి హరీశ్ రావు

రామచంద్రపురంలో మయూరినగర్  లో  కరోన వచ్చిన పరిసరాలను  మంత్రి హరీష్ రావు పరిశీలించారు. మంత్రి వెంట ఎంపీ.కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు,  ఎమ్మెల్యే మహిపల్ రెడ్డి ఉన్నారు.…

Continue Reading →

కొవ్వొత్తి వెలిగించిన సీఎం కేసీఆర్‌

కరోనాపై పోరుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీపాలు వెలిగించారు. సరిగ్గా రాత్రి 9…

Continue Reading →