గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన కొత్తగూడెం కలెక్టర్ రాజత్ కుమార్ శైని

కొత్తగూడెం కలెక్టర్ బంగ్లా ఆవరణలో హరిత హారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజత్ కుమార్ శైని మూడు మొక్కలు నాటారు. గ్రీన్…

Continue Reading →

రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

సీఎం కెసిఆర్ రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 10.30 గంటలకు వేములవాడ దేవాలయం లో పూజలు చేస్తారు. అనంతరం మిడ్ మానేరు డ్యాం ను…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మల్లాపూర్ సహకార బ్యాంకు చైర్మన్ దుర్గారెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు వొరగంటి ఆనంద్ విసిరినా చాలెంజ్…

Continue Reading →

మొక్కలు నాటండి.. పర్యావరణ పరిరక్షణలో భాగమవ్వండి – ప్రముఖ నటి, అక్కినేని అమల

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని ప్రముఖ నటి, అక్కినేని నాగార్జున భార్య అమల పేర్కొన్నారు. ఇవాళ ఆమె గ్రీన్ ఇండియా చాలెంజ్ లో…

Continue Reading →

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) పరీక్షా ఫలితాలు విడుదల

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) పరీక్షా ఫలితాలు విడుదల సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీటెట్‌) పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను సీటెట్‌ అధికారిక వెబ్‌సైట్‌…

Continue Reading →

హోంగార్డ్స్‌ సహకార సంఘంను ప్రారంభించిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సైబరాబాద్‌ హోంగార్డు మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ త్రిఫ్ట్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌ను శుక్రవారం సీపీ సజ్జనార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Continue Reading →

మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్‌ అధికారులు

మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్‌ అధికారులను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 31 జిల్లాల్లో ఎన్నికలకు 27 మంది ఐఏఎస్‌ అధికారులను నియమించారు. అభ్యర్థుల…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సుడి గాలి సుధీర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు నానక్ రామ్…

Continue Reading →

రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం ఈ నెల 20న హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రేపు తిరిగి ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో బొల్లారంలోని…

Continue Reading →