రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలు, లాక్డౌన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఈటల…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే 43 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 272 చేరింది. వైరస్…
‘ఉచిత బియ్యం కోసం ప్రజలు గాబరా పడొద్దు…. ఆగమాగం కావొద్దు’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ నెలాఖరు వరకు రేషన్…
గంగా నదిలో నీటి నాణ్యత పెరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో యూపీలోని కాన్పూర్ వద్ద పరిశ్రమలను మూసివేయడంతో.. అక్కడ గంగా నది నీరు తేటతెల్లగా కనిపిస్తున్నది. ట్యానరీల కలుషితాలతో…
కరోనా అసంకల్పిత, అయాచిత, అనూహ్య ప్రమాదం కాదు. ఇది మనిషి స్వయంకృత అపరాధం పర్యావరణ విధ్వంస ఫలితం. మానవ అహంకృతి మీద ప్రకృతి తీర్చుకుంటున్న ప్రతీకారం. భౌతికవృద్ధికన్నా,…
ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్ర పాటించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని, లాక్ డౌన్ కు అందరు సహకరించాలని కోరారు.…
ఈ రబీలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ…
లాక్డౌన్తో కోట్లాది మంది జీవనోపాధి కోల్పోయారు. కానీ లాక్డౌన్ ఆంక్షలతో మాత్రం ప్రకృతి పరవశిస్తున్నది. ఎప్పుడూ పరిశ్రమలు, వాహన కాలుష్యంతో నిండిపోయే ఆకాశం ఇప్పుడు తేటతెల్లగా కనిపిస్తున్నది.…
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఉదయం వేళ కల్పించిన వెసులుబాటును అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఇలాంటి…
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలోని 22 జిల్లాలకు విస్తరించినట్టు సమాచారం. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 72 కరోనా పాజిటివ్…