మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామంలో ఏకగ్రీవం

కల్లూరు : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురం పంచాయతీలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా…

Continue Reading →

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. అసోం సీఎంకు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆహ్వానం

అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ‘తెలంగాణ రైజింగ్‌-2047’ గ్లోబల్‌ సమ్మిట్‌కు రావ‌లంటూ అసోం సీయం హిమంత బిస్వా శర్మను.. ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ప్రత్యేకంగా…

Continue Reading →

తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్, గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష

ప్రజా భవన్‌లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్, గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

Continue Reading →

తెలంగాణ రైజింగ్-2047​ గ్లోబల్​ సమ్మిట్​కు రండి..జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్​ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న.. తెలంగాణ రైజింగ్-2047​ గ్లోబల్​ సమ్మిట్​కు హాజరవ్వాలని.. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను…

Continue Reading →

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ ను ఆహ్వానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు తప్పకుండా హాజరవుతానని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హామీ ఇచ్చారు. ఈనెల…

Continue Reading →

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం నిలిచేలా గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ: మంత్రి తుమ్మల

Continue Reading →

తెలంగాణ రైజింగ్ 2047​ గ్లోబల్​ సమ్మిట్​కు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఆహ్వానించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్​ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047​ గ్లోబల్​ సమ్మిట్​కు హాజరు కావాలని జార్ఖండ్ సీఎం…

Continue Reading →

ఏఐ ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటుకు ఆస్ట్రేలియాతో కీలక ఒప్పందం: ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయడానికి తెలంగాణా ప్రభుత్వం శుక్రవారం నాడు…

Continue Reading →

ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప‌నుల్లో విద్యార్థుల అభిప్రాయాల‌కు ప్రాధాన్యం: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: ఉస్మానియా యూనివ‌ర్సిటీలో (ఓయూ) చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బంది అభిప్రాయాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఓయూ అభివృద్ధి ప‌నుల‌పై…

Continue Reading →

ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై జూబ్లీ హిల్స్ నివాసం లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై జూబ్లీ హిల్స్ నివాసం లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు,సిఎంఓ ప్రత్యేక కార్యదర్శి అజిత్…

Continue Reading →