‘మైనారిటీ గురుకులాలకు జూనియర్‌ కాలేజీ హోదా’ – మంత్రి కొప్పుల ఈశ్వర్‌

వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 71 మైనారిటీ గురుకుల విద్యాలయాలను జూనియర్‌ కళాశాలలుగా స్థాయి పెంచనున్నట్టు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి…

Continue Reading →

రంగారెడ్డి జిల్లా గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

రంగారెడ్డి జిల్లా పరిధిలోని 5 మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో, 9 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ…

Continue Reading →

నిరుద్యోగ యువకులకు శిక్షణ..దరఖాస్తుల ఆహ్వానం

రాజేంద్రనగర్‌లోని బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ (బైరెడ్‌)లో నిరుద్యోగ యువకులకు 40రోజుల పాటు వృత్తి విద్యా కోర్సులపై ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఏప్రిల్‌…

Continue Reading →

వరంగల్ అభివృద్దిపై మంత్రి కేటీఆర్ సమీక్ష

వరంగల్ మహా నగరానికి మహర్ధశ రానుంది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద పట్టణంగా అభివృద్ధి చెందుతున్న కాకతీయ వారసత్వ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడంతో…

Continue Reading →

సీఎం కేసీఆర్ ను కలిసిన మార్క్ ఫెడ్ చైర్మన్

తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికయిన మార గంగారెడ్డి, డైరెక్టర్లు ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా…

Continue Reading →

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ నియామకం అయ్యారు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ…

Continue Reading →

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త..

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 235 కోట్లు విడుదల చేస్తూ…

Continue Reading →

పరిశ్రమకు ఎన్ఓసీ ఇస్తానని మోసం.. పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు

తమ పరిశ్రమ అనుములకు రూ.5 లక్షలు తీసుకుని పంచాయతీ కార్యదర్శి రూ.2 లక్షలకే రషీదు ఇచ్చారని సదరు పరిశ్రమ ప్రతినిధి కార్యదర్శి, కారోబార్ లపై చిట్యాల పోలీస్…

Continue Reading →

అడవి పలుచనైతే..

మండు వేసవిలోనైతే గ్రామశివారులోని వాగులు వంకల వద్దకు మనుబోతులు, జింకలు దాహం తీర్చుకునేందుకు వచ్చేవి. ఇప్పుడు ఏకంగా పెద్దపులులే జనావాసాలకు వచ్చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటికీ మూలకారణాలు ఏంటని…

Continue Reading →

ఖమ్మం లేబర్‌ ఆఫీసర్‌ ఆనంద్‌రెడ్డి దారుణ హత్య

ఖమ్మం లేబర్‌ ఆఫీసర్‌ ఆనంద్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఆనంద్‌రెడ్డి.. భూపాలపల్లి జిల్లా గోళ్లబుద్ధరం అడవులల్లో హత్యకు గురయినట్టు పోలీసులు గుర్తించారు.…

Continue Reading →