ఒక్కో మొక్కకు రూ.5,000

‘చెట్ల దత్తత’పేరిట వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టిన అటవీ అభివృద్ధి సంస్థ ‘చెట్ల దత్తత’ పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ శ్రీకారం…

Continue Reading →

ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

హైదరాబాద్ నగరంలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు పలు కోర్సులలో శిక్షణ పొందుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తెలిపారు. డాటా ఎంట్రీ ఆపరేటర్‌, రిటైర్‌ సేల్స్‌ అసోసియేట్‌,…

Continue Reading →

తెలంగాణలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు లేదు: మంత్రి ఈటెల రాజేందర్‌

ప్రస్తుతం తెలంగాణలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఇవాళ కోఠి కమాండ్ కంట్రోల్ సెంటర్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విసిరిన గ్రీన్…

Continue Reading →

ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని పాఠశాల విద్యా కమిషనర్‌ చిత్రారామచంద్రన్‌ ప్రకటన చేశారు. ఉదయం 8…

Continue Reading →

రాజీవ్‌ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కార్యదర్శుల కమిటీ

రాజీవ్‌ స్వగృహ ఆస్తుల అమ్మకానికి ప్రభుత్వం కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కమిటీని ఏర్పాటు చేశారు. గృహ…

Continue Reading →

కాంగ్రెస్‌కు మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా…

Continue Reading →

సమస్త జీవుల జీవన హక్కు

ఇటీవల కేంద్రప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం అడవులలో రైల్వే ట్రాకులు వేయడం వలన, ఆ ట్రాకులను దాటుతూ గడచిన మూడేళ్లలో రైళ్లు ఢీ కొని మరణించిన జంతువుల…

Continue Reading →

మూసీలో మట్టిదిబ్బలను.. తక్షణమే తొలగించాలి – మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

మూసీ నది పరివాహక ప్రాంతంలోఅనేక చోట్ల కొందరు అక్రమంగా అధికారుల కళ్లు గప్పి వేస్తున్న మట్టి దిబ్బలను, భవ నిర్మాణ వ్యర్థాలను తక్షణం తొలగించాలని మూసీ పరివాహక…

Continue Reading →

రాష్ట్రపతి రామ్‌నాథ్‌, ప్రధాని మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ పండుగ దేశ ప్రజల్లో…

Continue Reading →