తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ

ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి, వారి సేవలు–త్యాగాలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ…

Continue Reading →

గిరిజన మహిళలు, రైతులు, యువత ఆర్థికాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్ప (మహువా) పువ్వును గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రధాన వనరుగా మలిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం…

Continue Reading →

కాళేశ్వర క్షేత్రంలో సరస్వతీ అంత్య పుష్కర పుష్క‌రాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా సరస్వతీ నది అంత్య పుష్కరాలను తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తోంది. ఈ పుష్క‌రాలలో పాల్గొనాల్సిందిగా ఉప…

Continue Reading →

పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ప్రభుత్వం తగ్గించాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వలన సామాన్య ప్రజలపై తీవ్రమైన భారం మోపుతున్నాయని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో…

Continue Reading →

ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన హనుమంతరావుని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి కొండా సురేఖ

సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన వి. హనుమంతరావుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ…

Continue Reading →

డీజీపీ సీవీ ఆనంద్ ని మర్యాదపూర్వకంగా కలసిన వరంగల్ సీపీ

తెలంగాణ రాష్ట్ర నూతనంగా డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్, ఐపిఎస్ ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐపిఎస్ డీజీపీ కార్యాలయంలో మర్యాద…

Continue Reading →

‘మనుషుల ఆయువు తీస్తున్న విష వాయువు’

రసాయన పరిశ్రమల నుంచి వెలువడే విష వాయువులు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారి ప్రాణాలు బలిగొంటున్నాయ‌ని ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్…

Continue Reading →

కేబీఆర్‌ పార్కు చుట్టూ అడ్డగోలుగా చెట్లు నరికేస్తున్నారంటూ ఆందోళన చేసిన పర్యావరణ ప్రేమికులపై కేసు నమోదు

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు చుట్టూ అడ్డగోలుగా చెట్లు నరికేస్తున్నారంటూ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న పర్యావరణ ప్రేమికులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లైఓవర్లు,…

Continue Reading →

రిజర్వ్‌ అటవీ ప్రాంతాల్లోకి వెళ్లే వాహనాలకు టోల్‌ ఫీజు రూ.600: మంత్రి కొండా సురేఖ

కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ బఫర్‌ జోన్‌ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ…

Continue Reading →

హైదరాబాద్‌లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ

హైదరాబాద్ : ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఉబెర్ సంస్థకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్…

Continue Reading →