నారాయణపేట జిల్లాలోని మద్దూరు తహసీల్దార్ కార్యాలయంపై అవినీతి నిరోదక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. భూమికి సంబంధించిన విషయంలో పేరు మార్పు కోసం రైతు దరఖాస్తు చేసుకోగా…
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర మహాసభలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆ సంఘ నాయకులు ప్రకటించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకానికి రూ. 333.29 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే…
టీఎస్ ఐసెట్-2020 షెడ్యూల్ను కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పురుషోత్తం విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు.…
అవసరమైతే సమావేశాల నిడివి పొడిగింపు.రేపు గవర్నర్ కు ధన్యవాద తీర్మానం.9, 10, 15 సెలవులు.8 న బడ్జెట్..20 వ తేదీ వరకు సమావేశాలు.మొత్తం 12 రోజుల సమావేశాలు.20…
శాసనమండలి అధ్యక్షులు, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి, శాసనసభ సభ్యులకు హృదయ పూర్వక నమస్కారాలు. ఆరు దశాబ్దాల పాటు పోరాటం కొనసాగించి, తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం సాధించుకోగలిగింది.…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా, ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్…
* ఆరు దశాబ్దాల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాదించుకుంది.* తెలంగాణ రాష్ట్రం స్వల్ప కాలంలోనే అనేక రంగాల్లో ప్రగతి సాధించింది.* దేశంలోనే తెలంగాణ రాష్ట్రం…
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర…
మొక్కలు నాటి వాటి పెంపకంతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. విజయనగరం రూరల్ మండల…