విజయనగరం జిల్లా చీరుపుపల్లి మండలంలో మైనింగ్ పై ప్రజాభిప్రాయ సేకరణ

చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి గ్రామ రెమెన్యూ పరిధిలో గురువారం మైనింగ్ కాలపరిమితి పెంపు నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెదనడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే…

Continue Reading →

తమిళనాడు రాష్ట్రానికి తాగునీరివ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్

తమ రాష్ట్రానికి తాగునీరివ్వాలని సీఎం కేసీఆర్ ను కోరిన తమిళనాడు మంత్రుల ప్రతినిధి బృందంఅధికారికంగా తెలంగాణ , ఏపీ రాష్ట్రాలకు లేఖ ఇవ్వాల్సిందిగా ప్రతినిధి బృందానికి సూచించిన…

Continue Reading →

రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్టీవో, సీనియర్‌ అకౌంటెంట్‌

భద్రాచలం ఎస్టీవో కార్యాలయంలో సీనియర్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఎం.వెంకటేశ్వర్లును లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్టీవోగా పనిచేస్తున్న షేక్ సైదులు సీనియర్‌ అకౌంటెంట్‌తో లంచం అడిగించాడని తేలడంతో…

Continue Reading →

టెస్కాబ్‌ చైర్మన్‌గా మరోసారి కొండూరు రవీందర్‌రావు

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (టెస్కాబ్‌) ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. హైదరాబాద్‌లోని టెస్కాబ్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కరీంనగర్‌ డీసీసీబీ చైర్మన్‌…

Continue Reading →

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు రెండు అంబులెన్స్ లు మంజూరు

మంత్రి పువ్వాడ అజయ్ సిఫార్సీ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు రెండు అంబులెన్స్ లు మంజూరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పేదలకు, గిరిజనులకు…

Continue Reading →

గిరిజన ఔత్సహిక పారిశ్రామిక వేత్తల సమావేశం

CMSTEI పథకం క్రింద ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్ శిక్షణ పొందిన, 50 మంధి గిరిజన ఔత్సహిక పారిశ్రామిక వేత్తల తో సమావేశం నిర్వహించడం జరిగినది.…

Continue Reading →

సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన TSCOB చైర్మన్లు, DCCB చైర్మన్లు

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎన్నికైన అన్ని జిల్లాల TSCOB చైర్మన్లు, DCCB చైర్మన్లు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ని…

Continue Reading →

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 12వ తేదీన దీనికి సంబంధించిన నోటిషికేషన్‌ విడుదల కానుంది. మార్చి 19వ తేదీ…

Continue Reading →

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా జన్వాడలో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌ …

రాజన్న సిరిసిల్లజిల్లా కోనారావుపేట మండలం ఎగ్లాసుపూర్‌ గ్రామపంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 2019 ఏప్రిల్‌ 15వ తేదీన పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం పొందిన ప్రవీణ్‌…

Continue Reading →