సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా, సామాజికరంగాల్లో చేసిన కృషిని, అందించిన సేవలను సీఎం కొనియాడారు.…
ముఖ్యమైన సూచన: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అయిన నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి ఏదైనా వత్తిడి కానీ, భయం కానీ, మరేదైనా సమస్య కానీ ఉన్న విద్యార్థులు ఈ…
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన తన నివాసంలో కన్నుమూశారు. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు…
బిగ్బాస్-3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై దాడి జరిగింది. నిన్న రాత్రి ఓ పబ్లో గుర్తుతెలియని వ్యక్తులు రాహుల్పై బీరు సీసాలతో దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన…
హైదరాబాద్ లో కరోనా (కోవిడ్-19) పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా (కోవిడ్ -19)…
మార్చి 10న హోలి పండుగ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, కరోనా కారణంగా రాష్ట్రపతి భవన్లో హోలీ వేడుకలు నిర్వహించడంలేదని స్వయంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆటో రాంప్రసాద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు విశాఖపట్నంలోని తన…
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మరో ముగ్గురు ప్రముఖులను 1) అమితాబ్ బచ్చన్, 2) రామోజీ రావు, 3) పవన్ కళ్యాణ్ ని గ్రీన్ ఇండియా…
ప్రతిపాదిత నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎస్పీవాహనదారులు, విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించేలా చర్యలుడ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కౌన్సిలింగ్…
మార్చి 8న ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ హైదరాబాద్ లో జరుగు మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హైదరాబాద్, హైదరాబాద్ జిల్లా కమిటీ…