సూర్యాపేట జిల్లా యార్కారం మాజీ సర్పంచ్‌ ఒంటెద్దు వెంకన్న దారుణహత్య..

సూర్యాపేట జిల్లా యార్కారం గ్రామ మాజీ సర్పంచ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఒంటెద్దు వెంకన్నను ప్రత్యర్థులు రాళ్లతో బాది దారుణంగా హత్య చేశారు. సహకార ఎన్నికల ప్రచారంలో భాగంగా…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ కొనసాగనున్నది. భోజన విరామం…

Continue Reading →

ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదినోత్సవ వేడుకలకు లక్ష మొక్కలు లక్ష్యంగా..

మహిళా- శిశు సంక్షేమ శాఖ కార్యాలయాల్లో ప్రత్యేక హరితహారం కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి…

Continue Reading →

సీఎం కేసీఆర్ పుట్టినరోజున నగర వ్యాప్తంగా హరితహారం : హైదరాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌

ఫిబ్రవరి 17వ తేదీన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. సీఎం పుట్టిన రోజు సందర్భంగా నగరంలో భారీ ఎత్తున మొక్కలు నాటి,…

Continue Reading →

రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ లోక భూపాల్‌రెడ్డి పదవీకాలం పొడగింపు

రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ లోక భూపాల్‌రెడ్డి పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్

– ఆఫీసు ఆవరణలో మొక్కలు నాటిన సీపీ– ప్రతీఒక్కరూ మొక్కలు నాటాలని సూచనసైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ…

Continue Reading →

సీఎం కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటుదాం..

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ ఇచ్చిన #eachoneplantone (ప్రతీ ఒక్కరూ ఒక మొక్కనాటండి)పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ సీఎం కేసిఆర్ పేరుతో మొక్కను నాటుదాం.…

Continue Reading →

హరిత తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుదాం: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

హరిత తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుదామని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఇవాళ మంత్రి.. అటవీ శాఖ అధికారులతో సమావేశం…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న న్యాయవాదులు

ఎంపీ సంతోష్‌ కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో పలువురు న్యాయవాదులు మొక్కలు నాటారు.…

Continue Reading →

85.16 లక్షల మొక్కలు నాటాలి – నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

నల్లగొండ జిల్లాలో 2020-21లో 85.16 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. శనివారం తెలంగాణకు ‘హరితహారం’పై జిల్లా స్థాయి సమన్వయ పర్యవేక్షణ కమిటీ…

Continue Reading →