ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కాళేశ్వరం పర్యటనలో భాగంగా నిన్న రాత్రి కరీంనగర్ లోని తీగలగుట్టపల్లికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ఆప్ అధ్యక్షుడు , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు . ఈ…
పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవలంభిస్తున్న మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనేఅధికార యంత్రాంగం అమలు చేయాలితెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా తక్కువ వ్యవధిలోనేఅనేక…
రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తాడిచెర్ల ఏఎంఆర్ ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్ రెడ్డి విసిరిన చాలెంజ్ స్వీకరిస్తూ ఈ…
చాలా రంగాల్లో దేశంలో నెంబర్ వన్ గా రాష్ట్రంగా నిలుస్తున్న తెలంగాణ.. మొక్కల పెంపకంలోనూ మొదటిస్థానంలో నిలిచిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి…
ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ కే మరోసారి పట్టం కట్టారు. సీఎం కేజ్రీవాల్కే మళ్లీ పీఠాన్ని అప్పగించారు. వరుసగా మూడవ సారి కేజ్రీవాల్ .. ఢిల్లీ…
సమాచారహక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్లుగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఐదుగురిని నియమించింది. నమస్తే తెలంగాణ పత్రికా సంపాదకుడు కట్టా శేఖర్రెడ్డి, టీ న్యూస్ సీఈవో మైడ నారాయణరెడ్డి, విద్యార్థి…
రాజన్న సిరిసిల్ల జిల్లాకు రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడికైనా తరలించవచ్చు. మానేరు వాగుపై…
నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన అబ్బాగోని రమేష్ గౌడ్ ఎన్నికైనారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, తెరాస పార్టీ రాష్ట్ర…
ఆధునీకరించిన నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రారంభంవృత్తి నిబద్ధత ద్వారా ప్రజా మన్ననలు పొందాలని సిబ్బందికి సూచనప్రభుత్వం కల్పించే ఆధునిక వసతులతో ప్రజలకు సమర్ధ సేవలుపోలీస్…