స్థానిక ఎన్నికల దృష్ట్యా 32 మంది ఐపీఎస్‌ల బదిలీలు

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్న క్రమంలో 32 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ…

Continue Reading →

తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం..

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారికి, అన్ని చిత్ర దర్శకులకు, అతిథులకు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం. ఈ ఫెస్టివల్లో ఉండటం నాకు నిజంగా చాలా…

Continue Reading →

పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మానవాళికి మనుగడ: తెలంగాణ అటవీ శాఖ ప్రధాన సంరక్షణ అధికారి డా. సి. సువర్ణ

సిద్దిపేట జిల్లా ములుగు మండలం కేంద్రంలోని అటవి కళాశాల మరియు పరిశోధన సంస్థ (ఎఫ్.సీ.ఆర్.ఐ)లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తెలంగాణ ఉన్నత విద్యా మండలి, తెలంగాణ…

Continue Reading →

హైదరాబాద్‌లో చారిత్రక నాణేల జాతీయ స‌ద‌స్సు: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో చారిత్రక నాణేల సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర…

Continue Reading →

తెలంగాణ గ్లోబల్ గ్రోత్ ఇంజన్ కావాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్లో విద్య, నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట వేస్తున్నాం, తెలంగాణ గ్లోబల్ గ్రోత్ ఇంజన్ కావాలి, ఆ ఇంజన్ ను ముందుకు నడిపేది జేఎన్టీయూ…

Continue Reading →

రసాయనాలా

పీసీబీ అధికారుల నిర్లక్ష్యం పలు కాలనీల ప్రజలకు శాపంగా మారింది. రసాయనాలు పరిశ్రమల నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా నాలాలోకి వ్యర్థ రసాయనాలు వదులుతున్నారు. దీంతో ప్రజలు…

Continue Reading →

ఖనిజ రంగంలో తెలంగాణ చొరవకు నీతి ఆయోగ్ గుర్తింపు: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఖనిజ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ కార్యాచరణ ప్రారంభించి మిగిలిన అన్ని రాష్ట్రాల కన్నా ముందున్న నేపథ్యంలో దేశవ్యాప్త గుర్తింపును పొందుతుందని,…

Continue Reading →

EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్–2025లో ఘన విజయం సాధించిన తెలంగాణ:

హైదరాబాద్: రౌర్కెలా–సుందర్గఢలో నవంబర్ 11 నుంచి 15 వరకు జరిగిన 4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్–2025లో తెలంగాణ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. దేశవ్యాప్తంగా ఉన్న EMRS…

Continue Reading →

తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైంది: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని.. దేశమంతటా ఈ పథకాన్ని విస్తరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషితో…

Continue Reading →