ఏసీబీ వలలో భద్రాచలం ఫారెస్ట్ అధికారులు

రోడ్డు నిర్మాణ పనుల్లో చెట్ల నరికివేత వ్యవహారాన్ని సాకుగా చూపి, ఓ కాంట్రాక్టరు నుండి లంచం డిమాండ్ చేసిన భ‌ద్రాచ‌లం అట‌వీ శాఖ ఉన్నతాధికారులు ఇద్ద‌రు రెడ్…

Continue Reading →

పారదర్శకంగా బదిలీలు చేపట్టాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైద్రాబాద్: ఉద్యోగుల సౌలభ్యం, సమానత్వం, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియను ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి…

Continue Reading →

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెల‌పండి: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఏడు కారిడార్ల‌తో…

Continue Reading →

అక్ర‌మ క్ర‌షింగ్ యూనిట్ల‌పై హైడ్రా చ‌ర్య‌లు

అనుమ‌తిలేని క్ర‌షింగ్ యూనిట్ల‌పై హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంది. వేర్వేరు ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం 8 క్ర‌షింగ్ యూనిట్ల‌తో పాటు.. 13 ఆర్ఎంసీ ప్లాంట్ల‌లో మూడింటిని నేల‌మ‌ట్టం చేసింది. మిగిలిన…

Continue Reading →

రబీ ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద ఆన్ లోడింగ్ పెంచాలి: పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

రబీ ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద ఆన్ లోడింగ్ పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. అన్లోడింగ్ తోపాటు, వెహికల్ రోటేషన్,…

Continue Reading →

రెండు భారీ జిసిసిలను ఏర్పాటు చేయనున్న బిఎఎస్ఎఫ్: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్: రసాయనాల తయారీలో ప్రపంచంలోని అతి పెద్ద సంస్థల్లో ఒకటైన బిఎఎస్ ఎఫ్ (BASF) హైదరాబాద్ లో రెండు జిసిసి లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. గ్లోబల్…

Continue Reading →

కాళేశ్వరం అవినీతి పై CBI మౌనం బీజేపీ-బీఆర్ఎస్ లాలూచికి నిదర్శనం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

హన్మకొండ : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పై కమీషన్ విచారణ జరిపి అవినీతి జరిగిందని, ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ CBIకి అప్పగించి…

Continue Reading →

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు సమీక్ష

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో…

Continue Reading →

ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి: ప్రధాని మోడీకి భట్టి విక్రమార్క విజ్ఞప్తి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరీంనగర్ పర్యటనను పురస్కరించుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిజైన్ చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తక్షణమే…

Continue Reading →

ఏరోస్పేస్ దిగ్గజాలకు వ్యూహాత్మక భాగస్వామిగా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

అంతర్జాతీయ ఏరోస్పేస్ దిగ్గజాలకు తెలంగాణను ఒక వ్యూహాత్మక భాగస్వామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…

Continue Reading →