రైతు సంక్షేమం – ఆధునిక వ్యవసాయ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, మే 4 నుండి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా…

Continue Reading →

NHAI చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్…

Continue Reading →

ఉమ్మ‌డి జిల్లా కేంద్రాల్లో నైపుణ్య శిక్ష‌ణాభివృద్ధి కోర్సుల‌తో డిగ్రీ క‌ళాశాల‌లు: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మ‌డి జిల్లా కేంద్రాల్లో ప్ర‌త్యేక డిగ్రీ క‌ళాశాల‌లు ఏర్పాటు చేయాల‌ని.. వాటిలో నైపుణాభివృద్ధి, ఏఐ శిక్ష‌ణ‌కు ప్రాధాన్య‌మివ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి…

Continue Reading →

మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిని కలిసిన డిజిపీ సి.వి. ఆనంద్

హైద‌రాబాద్‌: రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర డిజిపీ సి.వి. ఆనంద్ శుక్ర‌వారం స‌చివాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి…

Continue Reading →

మూసీ నివాసితులకు డిప్యూటీ సీఎం భరోసా

మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా తగిన సాయం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

Continue Reading →

ప్రజా పక్షపాతిగా మూసీ పునరుజ్జీవనం.. కేబినెట్ సబ్ కమిటీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక లక్ష్యంతో చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కేవలం ఒక నది ప్రక్షాళన మాత్రమే కాదు, అది ఒక సామాజిక బాధ్యత అని…

Continue Reading →

అటవీశాఖలో అవినీతి అనకొండలు

అడవిని రక్షించాల్సిన కొందరు అటవీశాఖ అధికారులు అడవిని అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు. ఎక్కడిక్కక్కడ కాంట్రాక్టర్లతో చేతులు కలిపి లంచాలు తీసుకుంటూ సొంత ఖాతాలలో జమచేసుకుంటున్నారు. కోట్ల కోట్లు…

Continue Reading →

పదేళ్లలో గ్లోబల్ సిటీగా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా… పదేళ్లలో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

Continue Reading →

నిజాయితీ, సేవాభావంతో పనిచేయండి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: ఎంతో మంది మధ్య పోటీపడి, నిబద్ధతతో కష్టపడి సాధించిన గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ల ఉద్యోగాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర…

Continue Reading →

ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: ప్రతి పేదవాడికి సొంత ఇల్లును సమకూర్చడం, భూ యాజమానులకు తమ భూమి పై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ, హౌసింగ్,…

Continue Reading →