సామాజిక రుగ్మతలపై చైతన్యం – రచనలకు అద్భుత స్పందన: మంత్రి జూప‌ల్లి

సామాజిక రుగ్మతలను రూపుమాపి, ప్రజల్లో పరివర్తన తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రభాత భేరి’ పేరిట చేప‌ట్టిన వినూత్న ప్రయత్నానికి అపూర్వ స్పంద‌న ల‌భించింది. సామాజిక రుగ్మతలపై…

Continue Reading →

గ్లోబల్ సమ్మిట్ వేదిక పరిశీలనలో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీని సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంటును ప్రపంచానికి చూపిస్తాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా…

Continue Reading →

మీడియా స్వేచ్ఛ, అదుపుకు స్వచ్ఛందంగా పనిచేసే ప్రెస్ కౌన్సిల్ అవసరం: సీనియర్ సంపాదకులు దేవులపల్లి అమర్

మీడియా స్వేచ్ఛ తోపాటు మీడియాను అదుపు చేయడానికి ప్రభుత్వ ఆజమాయిషీ లేని ప్రెస్ కౌన్సిల్ లాంటి వ్యవస్థలు అత్యంతఆవశ్యకమని సీనియర్ సంపాదకులు దేవులపల్లి అమర్ అన్నారు. నాంపల్లిలోని…

Continue Reading →

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విన్‌గ్రూప్ ఆసియా సీఈవో.. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి

విన్‌గ్రూప్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పె ఆసక్తి కనబర్చారు. శుక్రవారం న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విన్‌గ్రూప్ కంపెనీ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ కలిశారు.…

Continue Reading →

17న తెలంగాణ కేబినెట్ స‌మావేశం

ఈ నెల 15వ తేదీ జ‌ర‌గాల్సిన కేబినెట్ స‌మావేశం 17వ తేదీకి వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే కేబినెట్ స‌మావేశం…

Continue Reading →

బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి (నవంబర్ 14) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆ మహనీయుడిని స్మరించుకున్నారు. నెహ్రూ…

Continue Reading →

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: సీఈఓ సుదర్శన్ రెడ్డి

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సీ. సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. నవంబర్ 14 ఉదయం…

Continue Reading →

ప్ర‌పంచ పెట్టుబ‌డిదారుల‌కు ఉత్త‌మ గమ్య‌స్థానం హైద‌రాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: అంత‌ర్జాతీయ స్థాయి మౌలిక వ‌స‌తులు, ప‌రిశ్ర‌మ‌ల‌కు అనువైన వాతావ‌ర‌ణం, భ‌ద్ర‌తకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైద‌రాబాద్ ప్ర‌పంచవ్యాప్త పెట్టుబ‌డిదారుల‌కు ఉత్త‌మ…

Continue Reading →

ఆర్టీసీ లో రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

మహా లక్ష్మీ పథకం వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి నెల వారిగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ ఆదాయమే…

Continue Reading →

సచివాలయంలో ఒకేసారి 134 మంది ఏఎస్ఓల బదిలీ

సచివాలయంలో ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. కింది స్థాయిలోని అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఎస్ఓ)లను పెద్ద సంఖ్యలో బదిలీ చేసింది. ఉన్నతాధికారుల బదిలీలు జరిగి ఏడాది గడిచిన…

Continue Reading →