గోదావరి జలాలు కలుషితం కావడంపై హైకోర్టు ఆందోళన

గోదావరి జలాలు కలుషితం కావడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. మున్సిపాలిటీల నుంచి వచ్చే మురుగునీరుతోపాటు పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఘన, రసాయన వ్యర్థాలు ఈ కాలుష్యానికి కారకాలని…

Continue Reading →

పర్యాటక ప్రదేశాలను దత్తత తీసుకోండి: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌: పర్యాటకం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదని.. వారసత్వం, ప్రాచీన సంస్కృతిని మన ముందు ఆవిష్కరిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శిల్పకళావేదికలో సోమవారం నిర్వహించిన…

Continue Reading →

ప్రసవాల నిర్వహణలో నల్లగొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి రాష్ట్రంలోనే ముందుంది: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ: ప్రసవాల నిర్వహణలో నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి రాష్ట్రంలోనే ముందుందని అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.…

Continue Reading →

సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. యూపీఎస్సీ మెయిన్స్ 2025 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా…

Continue Reading →

ప్రధాన కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్ర వ్యవసాయం, మార్కెటింగ్, సహకారాలు, హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు బుధవారం తన పరిధిలోని శాఖల ప్రధాన కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీలు…

Continue Reading →

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు: సీఎస్ రామకృష్ణారావు

హైదరాబాద్: ఈ నెల 16వ తేదీన ఉప రాష్ట్రపతి, 21 తేదీన రాష్ట్రపతి, హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

Continue Reading →

రోడ్ సేఫ్టీ మంత్ పై ప్రజల్లో విసృత అవగాహన కల్పించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాల పై కఠినచర్యలు తీసుకొనేందుకు రవాణా శాఖ లో నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ ఉండేలా ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్…

Continue Reading →

మెడిగడ్డ,అన్నారం,సుందిళ్ళ పునరుద్ధరణకు చర్యలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు లోని అంతర్భాగాలు అయిన మెడిగడ్డ,సుందిళ్ళ,అన్నారం బ్యారేజ్ ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

Continue Reading →

అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ 20 లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల…

Continue Reading →

గురుకులాల బకాయిలు, మధ్యాహ్న భోజనం బకాయిలు 163 కోట్లు వెంటనే విడుదల చేయండి: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ఎస్సీ, మైనారిటీ గురుకులాల డైట్, అద్దె బకాయిలు, మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన బకాయిలు మొత్తం సుమారు 163 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి…

Continue Reading →