గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటది: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గిగ్ వర్కర్ల కుటుంబ సభ్యులకు కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారు…

Continue Reading →

పర్యాటక రంగంలో సరికొత్త ప్రయోగం: ‘రివర్స్ టూరిజం’: మంత్రి జూపల్లి కృష్ణారావు

ఉట్నూరు, ఏప్రిల్ 22: రాష్ట్ర పర్యాటక రంగ చరిత్రలో సరికొత్త ఒరవడికి నాంది పడింది. కేవలం నగరవాసులు ప్రకృతిని చూడటానికి పల్లెలకు వెళ్లడమే కాకుండా, అడవి బిడ్డలు…

Continue Reading →

గవర్నర్ ను కలిసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి

హైదరాబాద్ : దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ ఎన్‌. హనుమంతరావు లు బుధవారం లోక్‌ భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌…

Continue Reading →

148 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలో మూడు సంవత్సరాల క్రితం బ్రిడ్జిలు నిర్మించినప్పటికీ వాటికి అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడం మూలంగా అవి నిరూపయోగంగా ఉన్నాయి, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని…

Continue Reading →

పెట్టుబ‌డి ఒప్పందాలు వేగంగా అమ‌ల్లోకి రావాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: వివిధ వేదిక‌ల‌పై ప్ర‌ముఖ కంపెనీల‌తో కుదుర్చుకున్న అవ‌గాహ‌న ఒప్పందాలు (ఎంవోయూ) వేగంగా అమ‌ల్లోకి వ‌చ్చేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్ప‌టికే భూముల కేటాయింపుతో…

Continue Reading →

​ప్రజాసేవలో ‘ఫైలు’ వెనుక ఉన్న ‘మనిషి’ని మర్చిపోవద్దు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

​”మీరు సంతకం చేసే ప్రతి ఫైలు వెనుక ఒక సామాన్యుడి ఆశ ఉంటుంది. ఆ ఫైలును కేవలం కాగితంలా చూడకండి.. అది ఒకరి జీవితాన్ని మార్చే శక్తి…

Continue Reading →

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిద్ధమా..? నిజాయితీ ఉంటే ముందుకు రండి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని పదే పదే చెబుతున్న బీఆర్‌ఎస్ నాయకులు నిజంగా నిర్దోషులైతే, వెంటనే స్వయంగా సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలని…

Continue Reading →

డెక్కన్‌ సిమెంట్స్‌ ఆక్రమిస్తుంటే అధికారులెక్కడ..!

సూర్యాపేట జిల్లాలోని సైదుల్‌నామా రిజర్వ్‌ ఫారెస్టులో డెక్కన్‌ సిమెంట్స్‌ అరాచకాలపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. ముఖ్యంగా అటవీ శాఖ…

Continue Reading →

ఏసీబీ వలలో మహిళా సీఐ, ఎస్‌ఐ

విధి నిర్వహణలో పోలీసు అధికారులు నిజాయితీగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి పదేపదే చెప్తున్నా మారని కొందరి తీరు పోలీసుశాఖకు మచ్చ తెస్తోంది. తాజాగా వికారాబాద్‌…

Continue Reading →

దేవరకొండ స్టేట్‌ బ్యాం కు ఆఫ్‌ ఇండియాలో భారీ మోసం

దేవరకొండలోని స్టేట్‌ బ్యాం కు ఆఫ్‌ ఇండియాలోని అగ్రికల్చరల్‌ కమర్షియల్‌ బ్రాంచ్‌ (ఎసీబీ)లో జరిగిన భారీ కుంభకోణాన్ని నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన…

Continue Reading →