ఢిల్లీలో భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్‌.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలంగాణ స్టాల్..

న్యూ ఢిల్లీ: గురువారం నాడు న్యూఢిల్లీలోని భారత్ మండపం హాల్ నెం.14లో నిర్వహించిన భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్లో .. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ…

Continue Reading →

ఓవర్సీస్ స్కాలర్ షిప్ బకాయిల విడుదల: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షిష్టంగా ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని నిధులు విడుదల చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…

Continue Reading →

న్యాక్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) ఆధ్వర్యంలో, వారధి ట్రస్ట్ సహకారంతో ఉద్యోగావకాశాలతో కూడిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయనీ రాష్ట్ర రోడ్లు భవనాలు,…

Continue Reading →

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టండి: సీఎం రేవంత్ రెడ్డి

తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.…

Continue Reading →

అప్రమత్తతతో ప్రమాదాన్ని నివారించగలిగాము: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

తుఫాను నేపథ్యంలో సహాయ, పునరావాస చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్లు SDRF (STATE DISASTER RELEEF FUND), PR 27 నిధులు వాడుకొని, తదుపరి 30 రోజుల్లో…

Continue Reading →

ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి : డీజీపీ శివధర్‌రెడ్డి

రక్తదానంతో సాటి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకురావాలని డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం’…

Continue Reading →

రూ.6 వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రభులాల్‌

కొత్త అపార్టుమెంట్‌లో మీటర్లకు సర్వీస్‌ నంబర్ల కోసం డబ్బులు డిమాండ్‌ చేసిన విద్యుత్‌ శాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. పెద్దఅంబర్‌పేట లైన్‌ఇన్‌స్పెక్టర్‌, ఏఈ (ఆపరేషన్స్‌) ప్రభులాల్‌ రూ.6…

Continue Reading →

ఏసీబీ వలలో యాదగిరిగుట్ట దేవస్థాన విద్యుత్తు విభాగం ఈఈ రామారావు

యాదగిరిగుట్ట దేవస్థాన విద్యుత్తు విభాగం ఈఈ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్‌చార్జి ఎస్‌ఈ వూడెపు రామారావు ఏసీబీకి చిక్కాడు. బుధవారం హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లోని మేడిపల్లి మెడికల్‌ షాపు…

Continue Reading →

మొంథా తుపాన్ ప్ర‌భావంపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆరా..

హైద‌రాబాద్‌: మొంథా తుపాన్ ప్ర‌భావంపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను బుధ‌వారం ఆరా తీశారు. వ‌రి కోత‌ల స‌మ‌యం కావ‌డం… ప‌లు చోట్ల క‌ళ్లాల్లో ధాన్యం ఆర‌బోసిన…

Continue Reading →

పాలనపై నమ్మకం, ప్రతిభపై విశ్వాసానికి ప్రతీక మ్యాక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్:

తెలంగాణ ప్రతిభ పై విశ్వాసం పరిపాలనపై నమ్మకానికి మ్యాక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ ఒక ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం…

Continue Reading →