న్యూ ఢిల్లీ: గురువారం నాడు న్యూఢిల్లీలోని భారత్ మండపం హాల్ నెం.14లో నిర్వహించిన భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్లో .. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ…
గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షిష్టంగా ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని నిధులు విడుదల చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…
హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) ఆధ్వర్యంలో, వారధి ట్రస్ట్ సహకారంతో ఉద్యోగావకాశాలతో కూడిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయనీ రాష్ట్ర రోడ్లు భవనాలు,…
తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.…
తుఫాను నేపథ్యంలో సహాయ, పునరావాస చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్లు SDRF (STATE DISASTER RELEEF FUND), PR 27 నిధులు వాడుకొని, తదుపరి 30 రోజుల్లో…
రక్తదానంతో సాటి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకురావాలని డీజీపీ శివధర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం’…
కొత్త అపార్టుమెంట్లో మీటర్లకు సర్వీస్ నంబర్ల కోసం డబ్బులు డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. పెద్దఅంబర్పేట లైన్ఇన్స్పెక్టర్, ఏఈ (ఆపరేషన్స్) ప్రభులాల్ రూ.6…
యాదగిరిగుట్ట దేవస్థాన విద్యుత్తు విభాగం ఈఈ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్చార్జి ఎస్ఈ వూడెపు రామారావు ఏసీబీకి చిక్కాడు. బుధవారం హైదరాబాద్లోని బోడుప్పల్లోని మేడిపల్లి మెడికల్ షాపు…
హైదరాబాద్: మొంథా తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను బుధవారం ఆరా తీశారు. వరి కోతల సమయం కావడం… పలు చోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన…
తెలంగాణ ప్రతిభ పై విశ్వాసం పరిపాలనపై నమ్మకానికి మ్యాక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ ఒక ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం…









