పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీ స్కాలర్షిప్ బకాయిలు 303 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం…
ఆర్.అండ్.బి అధికారులు ఫీల్డ్ లెవెల్ లో హై అలెర్ట్ గా ఉండాలి. అత్యవసరం ఐతే తప్పా.. ఎవరూ సెలవుపై వెళ్లొద్దు. మాన్సూన్ సీజన్ లో చేపట్టిన జాగ్రత్త…
సమాచార హక్కు చట్టం అమల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉన్నతాధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్ జరిమానా విధించింది. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఎన్.జంగయ్య అనే…
అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న నీటితో తెలంగాణలో భూగర్భ జలాలు, పంట పొలాలు, చెరువులు, కుంటలు కాలుష్యం బారిన పడ్డాయి. ప్రస్తుతం…
గిరిజన కెనో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్ క్రీడాను విజయవంతంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం హుస్సేన్ సాగర్…
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనలో ప్రతి పౌరుడి స్వరాన్ని ప్రతిబింబించే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సిటిజన్ సర్వే’ను ప్రారంభించింది. ఈ సర్వే ప్రజల…
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 256 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 71,…
ముంబై: తెలంగాణ రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం ముంబైలో కాటన్ కార్పొరేషన్…
2030 నాటికి తెలంగాణను దేశ “ఏరో-ఇంజిన్” రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు అంతర్జాతీయ, జాతీయ…
శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీకి ఘన స్వాగతం పలికిన దేవాదాయ శాఖ అధికారులు. మంగళవారం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు కాంచీపురం…









