కార్మికుల భద్రతపై దృష్టి పెట్టాలి

 రసాయన, ఫార్మా పరిశ్రమల్లో ఉద్యోగులు, కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సంబంధిత అధికారులు, యాజమాన్యాలను కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి ఆదేశించారు.…

Continue Reading →

బీసీల కులగణనలో దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల…

Continue Reading →

భారత్–ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయరంగంలో సంబంధాలు బలోపేతం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియా–ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2025లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,…

Continue Reading →

మహిళల ఆర్థిక సాధికారతకు వేదికగా ఖమ్మం మహిళా మార్ట్

🔸 30 లక్షల పెట్టుబడితో మహిళా మార్ట్🔸 మహిళా సంఘాల ఉత్పత్తులకు వేదికగా మారిన మార్ట్🔸 ప్రత్యక్ష–పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు🔸 మూడు నెలల్లో 25…

Continue Reading →

హైదరాబాద్‌లో రోడ్డు భద్రత చర్యలు, నిర్వహణ తీరు బాగుంది: సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ ఛైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే

నగరం అంతటా రోడ్డు భద్రత, నిర్వహణను మెరుగుపరచడంలో జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలు బాగున్నాయని సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ (SCoRS) ఛైర్మన్ , సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి…

Continue Reading →

అటవీ శాఖ అమరుల త్యాగం చిరస్మరణీయం: అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం నెహ్రూ…

Continue Reading →

అణచివేత‌పై ధిక్కార ప‌తాక చాక‌లి ఐల‌మ్మ‌: ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

ఢిల్లీ: అణచివేత‌.. ద‌మ‌న‌కాండ‌ల‌పై ఎగుర‌వేసిన ధిక్కార ప‌తాక చాక‌లి ఐల‌మ్మ అని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాక‌లి ఐల‌మ్మ వ‌ర్ధంతి…

Continue Reading →

గాంధీ స‌రోవ‌ర్ కు ర‌క్ష‌ణ భూమ‌లు బ‌ద‌లాయించండి…

ఢిల్లీ: తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్ట‌నున్న గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు ర‌క్ష‌ణ శాఖ భూములు బ‌ద‌లాయించాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి…

Continue Reading →

ముమ్మ‌రంగా వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్ : ఇటీవ‌ల రాష్ట్రంలో ప్ర‌ధానంగా కామారెడ్డి, మెద‌క్ జిల్లాల్లో కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో దెబ్బ‌తిన్న ప్రాంతాల్లో చేప‌ట్టిన స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను మ‌రింత ముమ్మ‌రం చేయాల‌ని…

Continue Reading →

ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్లు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవయవ మార్పిడి సర్జరీలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు జీవన్‌దాన్ పనితీరు, ప్రభుత్వ దవాఖాన్లలో…

Continue Reading →