హైదరాబాద్ లో మరో భారీ అవినీతి తిమింగలం

హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ నివాసంలో సోదాలు ముగిశాయని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ వెల్లడించారు. ఈ సోదాల్లో అతని వద్ద ఆదాయానికి మించిన అక్రమ…

Continue Reading →

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పెద్దపల్లి మున్సిపల్ AE సతీశ్‌

పెద్దపల్లి మున్సిపల్ AE సతీశ్‌ రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మున్సిపల్ పరిధిలో జరిగిన పనుల బిల్లు కోసం ఓ కాంట్రాక్టర్‌ను…

Continue Reading →

96,81,855 మంది చిన్నారులకు ఆల్బండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీ ప్రారంభం: మంత్రి దామోదర్ రాజనర్సింహ

పిల్లల్లో నులిపురుగుల (నట్టలు) సమస్యను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆల్బండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత…

Continue Reading →

యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి, నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి, నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌లో సోమవారం…

Continue Reading →

సింగరేణి అధికారుల స‌మ‌స్య‌ల‌పై స‌త్వ‌ర‌మే సానుకూల నిర్ణ‌యం తీసుకోండి: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

సింగ‌రేణి భ‌వ‌న్‌: సింగ‌రేణిలో విధులు నిర్వ‌హిస్తున్న సుమారు 2,200 మంది అధికారుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై వీలైనంత త్వ‌ర‌గా సానుకూల నిర్ణ‌యం తీసుకోవాల‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి,…

Continue Reading →

ఉద్యమకారుల గుర్తింపులో మరో కీలక అంకం: రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల ముఖాముఖిలో చారిత్రాత్మక డిమాండ్లపై కమిటీ సానుకూల స్పందన

హైదరాబాద్ : ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఏర్పాటైన ఉన్నత స్థాయి “తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ” అధికారిక షెడ్యూల్ ప్రకారం నేడు (జూలై 13న) అమరవీరుల స్మారక…

Continue Reading →

ఎల్-నినో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్ : వానాకాలం–2026లో ఎల్-నినో ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేలా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ…

Continue Reading →

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్ కిషోర్ మక్వానా

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్ కిషోర్ మక్వానా. షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పలు కీలక…

Continue Reading →

రాష్ట్ర విశాల ప్ర‌యోజ‌నాల సాధ‌నే ల‌క్ష్యంగా ప‌ని చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విశాల ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని ఎంపీల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ విష‌యంలో క‌లిసి ముందుకు సాగుదామ‌ని…

Continue Reading →

రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక లక్ష్యం: ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క

ఎలాంటి భేషజాలు లేకుండా, కేవ‌లం రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప‌నిచేస్తోంద‌ని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమ‌వారం మ‌హాత్మా జ్యోతీ…

Continue Reading →