పరిశ్రమ లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమను వెంటనే ఇక్కడ నుంచి తీసివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ గజ్వేల్…
విద్యుత్ రంగంలో ప్రమాదాలను పూర్తిగా నివారించడం, క్షేత్రస్థాయి ఉద్యోగుల భద్రతను మరింత బలోపేతం చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు భద్రతా పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా…
పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ విస్తరణ పనులను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ప్రజలు డిమాండ్…
తెలంగాణ మత్స్య రంగ చరిత్రలో మరో చారిత్రక ఘట్టంగా నిలిచే కోహెడలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం శంకుస్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సముద్రతీర…
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) మొదటి అంతస్తులో జరుగుతున్న ముఖాముఖి సంప్రదింపుల ప్రక్రియ నేడు (జూలై 10న)…
హైదరాబాద్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డా. పవన్…
MASK NextGen మరియు డాక్సా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో 80 వేల మంది మైనారిటీ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ AI సన్నద్ధత కార్యక్రమం…
తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటిచెప్పే బోనాల జాతర రాష్ట్ర ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్తున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా…
ఎంఎస్ అగర్వాల్ కంపెనీని వెంటనే తొలగించాలని గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. రంగయ్యపల్లి…









