గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి మొక్కలు నాటారు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పినపాక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి మొక్కలు…

Continue Reading →

బీసీ కవితా సంకలనం పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ రవీంద్రభారతిలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో జరిగిన బీసీ కవితా సంకలనం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్…

Continue Reading →

జహంగీర్ పీర్ ను సందర్శించిన మంత్రి హారీష్ రావు

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సందర్శించారు.ఈ క్రమంలో జహంగీర్ పీర్ కు చాదర్ ను…

Continue Reading →

నల్లగొండ జిల్లా చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసన…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో ఎంపీ సంతోష్‌ కుమార్‌.. భావితరాలకు మార్గదర్శిగా నిలిచారు – ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా జడ్చర్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి తన…

Continue Reading →

తొలితరం తెలంగాణ నాయకులు, నిజామాబాద్ మాజీ ఎంపీ నారాయణ్ రెడ్డి మృతి

నిజామాబాద్ మాజీ ఎంపీ నారాయణ రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌కు ఆదేశాలు జారీచేశారు. అంత్యక్రియల ఏర్పాట్లపై…

Continue Reading →

పిల్ల‌లు పుట్ట‌లేద‌ని చెట్ల‌ను పెంచుకుంది..ఆమె నాటిన మొక్క‌ల విలువ రూ. 1,75,00,000

ప్రకృతి మాతకు ఆమె చేసిన సేవకు గుర్తింపుగా ఆమెకు ఇప్పుడు ప‌ద్మశ్రీ పుర‌స్కారం లభించింది.!107 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న #సాలుమ‌ర‌ద_తిమ్మ‌క్క‌.. మ‌న‌కెవ‌రికీ అంత‌గా తెలియ‌క‌పోయినా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుల‌కు…

Continue Reading →

రాష్టంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి.  రాష్ట్రప్రభుత్వం ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, వారికి వివిధ పోస్టింగ్‌లు కేటాయించింది. జిల్లా కలెక్టర్లతో సహా అన్ని స్థాయిల్లో 65…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేంద్ర, వైస్ ఛైర్మెన్ నరేంద్రరెడ్డి

గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేంద్ర ,వైస్ ఛైర్మెన్ నరేంద్రరెడ్డి,వల్లభనేని అనిల్ మరియు కొత్తగా గెలిచిన వార్డ్ మెంబెర్స్…

Continue Reading →

ప్రశ్నించే తత్వం రావాలి…?

పర్యావరణానికి హానికలిగిస్తున్న ఎలాంటి చర్యలపైన అయిన సరే ప్రశ్నించాలి… లేదంటే కేవలం పర్యావరణానికే ముప్పు కాదు… మానవ మనుగడకే ముప్పువటిల్లుతుంది… రాబోయే తరాలకు ఆక్సిజన్ కూడా కష్టమవుతుంది……

Continue Reading →