గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న పాల్గొన్న సాయి ప్రణీత్‌, పలువురు ఆటగాళ్లు

ప్రముఖ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సాయి ప్రణీత్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన సాయి ప్రణీత్‌…

Continue Reading →

పర్యావరణాన్ని నాశనం చేసినందుకు జరిమాన విధించిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌

కాలుష్య కుమ్మరింతలు.. ఉల్లంఘనులు సర్వసాధారణమైన అంశం. గుట్టు చప్పుడుకాకుండా.. కాలుష్యాన్ని వెదజల్లడం వారికి మాత్రమే తెలిసిన విద్య. ఇంతకాలంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పరిశ్రమలపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌…

Continue Reading →

భక్తిశ్రద్ధలతో అగ్ని గుండాల మహోత్సవం

చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థాన కల్యాణ మండపం ఎదుట మంగళవారం తెల్లవారుజామున అగ్ని గుండాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. శివ సత్తుల నాట్య విన్యాసాలు, ఆటపాటలు…

Continue Reading →

మేడారం జాతరకు సన్నద్ధంగా ఉండాలి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

ఈ నెల 5 నుండి మేడారం జాతర ప్రారంభం కానున్న సందర్భంగా యాత్రికుల సౌకర్యార్ధం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు పూర్తి స్ధాయిలో వినియోగంలో ఉండేలా…

Continue Reading →

ఎంజీబీఎస్‌- జేబీఎస్‌ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఈ నెల 7వ తేదీన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ మధ్య మెట్రో రైలు కారిడార్‌ -3 మార్గం ప్రారంభం కానుంది. 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి…

Continue Reading →

లంచం తీసుంకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో లైన్‌ ఇన్స్‌పెక్టర్‌

లంచం తీసుంకుంటూ ట్రాన్స్‌కో లైన్‌ ఇన్స్‌పెక్టర్‌ అవినీతి నిరోదక శాఖకు చిక్కాడు. మహేశ్‌ అనే వ్యక్తికి విద్యుత్‌ మీటర్‌ మంజూరు చేయడానికి లైన్‌ ఇన్స్‌పెక్టర్‌ సురేశ్‌బాబు రూ.8…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హుజురాబాద్ లో మొక్కలు నాటిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హుజురాబాద్ లో మొక్కలు నాటిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల…

Continue Reading →

11న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ

ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఐఎఎస్‌ల భారీ బదిలీల నేపథ్యంలో…

Continue Reading →

నల్లగొండ జిల్లా చెర్వుగట్టులో అగ్నిగుండాలు

నల్లగొండ జిల్లాలో చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై కొలువై ఉన్న శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామివారి బ్రహోత్సవాలు ఈ…

Continue Reading →

సిపిటిసి ఆధ్వర్యంలో 12 వేల మొక్కల పెంపకం

సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం (సిపిటిసి) లో మియావాకి పద్ధతిలో పెంచనున్న 12 వేల మొక్కల పెంపకం ప్రారంభం. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా మంత్రి…

Continue Reading →