బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగానే ఇవ్వాలి: రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య

బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను పార్టీపరంగా కాకుండా చట్టబద్ధంగా ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.…

Continue Reading →

కేంద్రం నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 హైదరాబాద్‌ : రాష్ట్రంలో యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు సరికావని, వాస్తవాలను దాచి ఉల్టా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని…

Continue Reading →

కాటేపల్లి టైర్ల రీసైక్లింగ్‌ పరిశ్రమలు మూసివేయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి, దాని పరిసర గ్రామాలలో కాలుష్యాన్ని వేదజల్లుతున్న టైర్ల రీసైక్లింగ్‌ పరిశ్రమలను మూసివేయాలని వక్తలు డిమాండ్‌ చేశారు. ప్రజల ప్రాణాలు,…

Continue Reading →

కుషాయిగూడలో తుక్కు గోదాంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ కుషాయిగూడలోని ఓ తుక్కు గోదాంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఆదివారం రాత్రి 9.30 గంటల తర్వాత గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా…

Continue Reading →

భావితరాల కోసం ‘మూసీ’ ప్రక్షాళన చేసి తీరుతాం: మంత్రి శ్రీధర్ బాబు

‘సాధారణంగానే ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొందరూ కావాలనే అడ్డుపడుతుంటారు. మూసీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. భావి తరాల కోసం ప్రక్షాళన చేసి తీరుతాం. వెనక్కి తగ్గేదే…

Continue Reading →

బాల్యం నుండే భావి ఛాంపియన్లను గుర్తించాలి: మంత్రి వాకిటి శ్రీహరి

పసిప్రాయం నుండే పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తి కలిగించే విధంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖమంత్రి వాటికి శ్రీహరి అన్నారు.గచ్చిబౌలి ఇండోర్…

Continue Reading →

యూరియాపై ఆందోళన వద్దు : మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్రానికి యూరియా సరఫరాను పెంచేందుకు మా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురి కావొద్దని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల…

Continue Reading →

తెలంగాణలో త్వరలో హెలీ టూరిజం: మంత్రి జూపల్లి కృష్ణారావు

సోమశిల, నల్లమల, అమరగిరి ఐలాండ్, ఈగలపెంట ప్రాంతాల్లో వెల్‌నెస్ & స్పిరిచువల్ రిట్రీట్ ప్రాజెక్ట్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. రూ.68.10 కోట్ల అంచనా…

Continue Reading →

బుదేరా సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను తెలంగాణకే రోల్ మోడల్ గా మారుస్తా: మంత్రి దామోదర్ రాజనర్సింహ

అందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలం బుదేరా లోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వైద్య…

Continue Reading →

ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు

ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ జీవో ఎం.ఎస్. నం.175 ఆధారంగా…

Continue Reading →