ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయం : అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. గురువారం అర‌ణ్య భ‌వ‌న్…

Continue Reading →

ఎస్సీ గురు‌కు‌లాల్లో ఇంటర్‌ రెండో‌వి‌డత ప్రవే‌శాలు

తెలం‌గాణ ఎస్సీ గురు‌కుల జూని‌యర్‌ కళా‌శా‌లల్లో ఇంటర్‌ ఫస్టి‌య‌ర్‌లో రెండో‌వి‌డుత ప్రవే‌శా‌లకు అర్హుల జాబి‌తాను విడు‌దల చేశారు. ఆర్‌‌జే‌సీ‌సెట్‌ ద్వారా ఇంటర్‌ ఫస్టి‌యర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌,…

Continue Reading →

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇక లేరు

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (57) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు.…

Continue Reading →

తెలంగాణకు 38.. ఏపీకి 17 టీఎంసీలు

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నుంచి తెలుగురాష్ర్టాల వినియోగంపై ఈ నీటి సంవత్సరంలో కృష్ణాబోర్డు తొలి ఉత్తర్వులను జారీచేసింది. రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో సంప్రదింపుల తర్వాత తెలంగాణకు 37.672,…

Continue Reading →

పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు

తెలంగాణ  రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టీఎస్‌ఐపాస్‌ చట్టం…

Continue Reading →

ఏడంతస్తుల్లో తెలంగాణ సచివాలయం

తెలంగాణ ప్రతిష్ఠ, చరిత్ర, వైభవానికి అద్దంపట్టేలా కొత్త సచివాలయం నిర్మాణం కానున్నది. దీనికి సంబంధించిన తుది డిజైన్లకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ‘అర్కిటెక్టులు ఆస్కార్‌, పొన్నితోపాటు…

Continue Reading →

సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు ర్యాంకర్లపై సీఎం జగన్‌ ప్రశంసలు

సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విదార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించినందుకు సంతోషంగా  ఉందంటూ బుధవారం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ ఛైర్మన్

టీఆర్ఎస్ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం ఉద్య‌మంలా కొన‌సాగుతోంది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌జాప్ర‌తినిధులు, కార్పొరేట్ దిగ్గ‌జాలు, సీని…

Continue Reading →

అయోధ్య భూమిపూజలో ‘జై శ్రీరామ్‌’ పేరున్న 9 ఇటుకల వినియోగం

అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం కోసం జరుగుతున్న భూమిపూజలో ‘జై శ్రీరామ్‌’ పేరు ఉన్న 9 ఇటుకలను వినియోగించినట్లు పూజారులు తెలిపారు. దేశవిదేశాల్లోని రామ భక్తులు వీటిని…

Continue Reading →

అయోధ్యలో పారిజాత మొక్కను నాటిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అయోధ్యలో పారిజాత మొక్కను నాటారు. భవ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజకు ముందు అక్కడి రామ్‌లల్లాను ఆయన దర్శించుకుని సాష్టాంగ సమస్కారం…

Continue Reading →