భార‌తీయ వేష‌భూష‌ణ‌లో మోదీ

ఇతిహాస పురుషుడు శ్రీరాముడు పుట్టిన అయోధ్య‌కు ఇవాళ ప్ర‌ధాని మోదీ వెళ్లారు.  శ్రీరామ జ‌న్మ‌భూమి వ‌ద్ద రామాల‌య నిర్మాణం కోసం ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అయితే భార‌తీయ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా మరో 2012 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 1139 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య‌ 50,814కి చేరింది. గ‌త 24 గంట‌ల్లో…

Continue Reading →

నేడు ఆర్జే‌సీ‌సెట్‌ ఫలి‌తాలు

ఇంటర్ మొద‌టి ఏడాదిలో ప్రవే‌శాల కోసం నిర్వ‌హిం‌చిన టీఎస్‌ ఆర్జే‌సీ‌సెట్‌–2020 ఫలి‌తా‌లను ఈరోజు విడు‌దల చేయ‌ను‌న్నట్టు ఎస్సీ, ఎస్టీ గురు‌కు‌లాల సొసైటీ కార్య‌దర్శి ఆర్‌‌ఎస్‌ ప్రవీ‌ణ్‌‌కు‌మార్‌ తెలి‌పారు.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి జన్మదినం పురస్కరించుకొని జన్మదిన శుభాకాంక్షలు…

Continue Reading →

పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన వరుస పారిశ్రామిక ప్రమాదాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్షా నిర్వహించారు. పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ…

Continue Reading →

ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ పరిశ్రమల్లో వరుస ప్రమాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల్లో సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాల్సిందిగా…

Continue Reading →

అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన క‌మెడీయ‌న్ పృథ్వీరాజ్

క‌మెడీయ‌న్ పృథ్వీరాజ్ అనే పేరుతో  క‌న్నా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అనే పేరుతో జ‌నాల‌కి ద‌గ్గరైన న‌టుడు పృథ్వీరాజ్. అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న సెల్ఫీ…

Continue Reading →

సివిల్స్ విజేతకు మంత్రి హరీశ్ రావు అభినందనలు

సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియా లో 110 ర్యాంక్ సాధించిన సిద్దిపేట బిడ్డ మంద మకరంద్ ను ట్విట్టర్ ద్వారా ఆర్థిక శాక మంత్రి హరీశ్‌ రావు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,286 కరోనా పాజిటివ్‌ కేసులు

గడిచిన 24గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,286 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 391, రంగారెడ్డి జిల్లాలో 121…

Continue Reading →

కరోనాతో భద్రచాలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనా వైరస్‌ సోకి మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు కుటుంబీకులు కరోనా పరీక్షలు చేయించారు.…

Continue Reading →