ఏసీబీ వలలో సూగూర్‌ వీఆర్‌వో వెంకటరమణ

రైతు నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ వీఆర్‌వో ఏసీబీకి పట్టుబడిన సంఘటన గురువారం వనపర్తి జిల్లా పెబ్బేరు తాసిల్దార్‌ కార్యాలయం లో చోటు చేసుకున్నది. ఏసీబీ…

Continue Reading →

తెలంగాణలో నలుగురు అడిషనల్‌ ఎస్పీల బదిలీ

పోలీసుశాఖలో అడిషనల్‌ ఎస్పీలు (నాన్‌కేడర్‌)గా విధులు నిర్వర్తిస్తున్న పలువురు అధికారులు బదిలీ అయ్యారు. రా మగుండం అడిషనల్‌ డీసీపీ (ఆపరేషన్స్‌)గా ఉన్న పి.శోభన్‌కుమార్‌ను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా…

Continue Reading →

ముగిసిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి అంత్య‌క్రియ‌లు

దివంగత నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలు గురువారం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ముగిశాయి. మధ్యాహ్నం 3.10 గంటలకు చిట్టాపూర్‌లోని స్వగృహం నుంచి ప్రారంభమైన రామలింగారెడ్డి అంతిమ…

Continue Reading →

తెలంగాణ సచివాలయం నిర్మాణానికి రూ.400కోట్లు మంజూరు

తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయం నిర్మాణానికి గాను గురువారం 400 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్‌ అండ్‌ బీ శాఖ పరిపాలనాపరమైన అనుమతులు జారీ…

Continue Reading →

నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మరో ప్రమాదం..

నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మళ్లీ ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని బాయిలర్ హీటర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను…

Continue Reading →

అవినీతిపరులపై ఏసీబీ అధికారుల నజర్‌

ప్రభుత్వశాఖల్లో కొరవడిన పర్యవేక్షణ    డబ్బులిస్తేనే ఫైళ్లకు మోక్షం అవినీతికి పెద్దపీట వేస్తున్న అధికారులు   విపత్కర సమయాల్లోనూ దోపిడీ ఆరునెలల్లో 6కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన యువ హీరోయిన్ అశిక రంగనాథ్

రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తున్నది. రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడాకారులతో పాటు పలువురు ప్రముఖులు సైతం…

Continue Reading →

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

దుబ్బాక ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 2,092 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,092 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 586 ఉన్నాయి.…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన నటుడు సుశాంత్‌రెడ్డి

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటుడు సాయి సుశాంత్‌రెడ్డి మొక్కలు నాటారు. అభినవ్ గోమటం విసిరిన స్వీకరించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని…

Continue Reading →