కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, గత ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిలను దశలవారీగా చెల్లిస్తున్నామని…

Continue Reading →

తెలంగాణ అమరవీరుల స్మారకం అమరజ్యోతిని సందర్శించిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ

హైదరాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారకం అమరజ్యోతిని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా అమరజ్యోతి ప్రాంగణంలో నిర్మించిన వివిధ గదులను పరిశీలించిన కమిటీ…

Continue Reading →

చిన్న కాంట్రాక్టర్లకు ‘ప్రజా ప్రభుత్వం’ అండ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజా ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ…

Continue Reading →

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–2 విస్తరణకు అవసరమైన కేంద్రం అనుమతులతో పాటు ఐఆర్‌ఎఫ్‌సీ రుణ నిధుల విడుదల మరింత జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని…

Continue Reading →

ACBకి చిక్కిన మరో భారీ అవినీతి తిమింగలం.. కిలోల్లో బంగారం, వెండి.. ఇంటి నిండా నోట్ల కట్టలు

తెలంగాణలో మరో భారీ అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ(ACB)కి చిక్కింది. ఇటీవలే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై R&B ENC మోహన్ నాయక్…

Continue Reading →

విపత్తుల నిర్వహణ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు ఎదురుకాకుండా ముందస్తుగానే అన్ని అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి…

Continue Reading →

ఎగుమతి రకాల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి: మంత్రులు తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్ బాబు,

దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ అద్భుతమైన డిమాండ్ ఉన్న 8 రకాల మేలురకం వరి సాగుపై రైతులకు పెద్ద ఎత్తున విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వ్యవసాయ…

Continue Reading →

99 రోజుల యాక్షన్ ప్లాన్ లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని అధికారులు, జిల్లా కలెక్టర్లపై నివేదిక ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం మార్చి 16 నుంచి జూన్ 12 వరకు చేపట్టిన ప్రజా పాలన‌‌-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్…

Continue Reading →

ఇండియా టుడే టూరిజం అవార్డ్స్‌లో తెలంగాణకు దక్కిన స్థానం

గోవా : దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో తెలంగాణా మరో అరుదైన ఘనతను సాధించింది. తనదైన ప్రత్యేక వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం, తాజాగా ‘నేషనల్…

Continue Reading →

లంచం తీసుకుంటే ట్రాప్.. అక్రమాస్తులుంటే రైడ్

లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులను పట్టుకోవడానికి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ట్రాప్ చేయడం ఆనవాయితీ. అయితే ట్రాప్ ల నుంచి మొదలైన ఏసీబీ వేట.. రెండున్నరేళ్లలో…

Continue Reading →