అలనాటి నటి జమున మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమున జ్ఞాపకాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఆమె…
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 29న జరుగనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రభగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. పార్లమెంటు…
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికైన హరితహారం కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని…
నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సకల జ్ఞానాలకు ఆదిదైవమైన సరస్వతీ దేవి అవతరించిన వసంతపంచమి సందర్భంగా…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ సంఖ్యలో ఐపీఎస్ లను బదిలీ చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. కరీంనగర్,…
బీఆర్ కే భవన్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అగ్నిప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అగ్నిప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులతో…
అభివృద్ధి పనుల పేరుతో నల్గొండ పట్టణంలో రోడ్లను అడ్డంగా తవ్వి వదిలేయడంతో ప్రధాన రోడ్లతో పాటు, గల్లీలు సైతం అధ్వానంగా మారాయి. ఏడాది కిందటే పూర్తి చేయాల్సి…
నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్.. డాక్టర్ బీఆర్…
పశుసంరక్షణలో మైహోం సిమెంట్ పరిశ్రమ అందిస్తున్న సహాయ సహకారాలు అభినందనీయమని జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ డి.శ్రీనివా్సరావు అన్నారు. శనివారం మండలంలోని చౌటపల్లి గ్రామంలో మైహోం…
మరో కమిటీ వేయాలని ప్రభుత్వ నిర్ణయం మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో అసలేం జరిగింది..? మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటనపై…









