మైనింగ్‌ ఏర్పాటు ద్వారా ప్రజా జీవనానికి హాని కలిగించొద్దు

మైనింగ్‌ ఏర్పాటు ద్వారా ప్రజా జీవనానికి, రైతులకు, పర్యావరణానికి హాని కలగకుండా చూడాలని మండల పరిధిలోని సాలార్‌పూర్‌, రేకులకుంట తండా, చల్లంపల్లి తదితర గ్రామాల ప్రజలు కోరారు.…

Continue Reading →

కాటన్‌ జిన్నింగ్‌ మిల్లు సీజ్‌

కాటన్‌ జిన్నింగ్‌ మిల్లులో మంగళవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు చేసి మిల్లును సీజ్‌ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్‌ మండలం మారెపల్లి…

Continue Reading →

మంచిర్యాల–చంద్రపూర్ నేషనల్​ హైవే ఇరువైపులా ఫ్యాక్టరీలు

వీటి నుంచి విచ్చలవిడిగా నల్లని పొగ, దుమ్ము  పట్టించుకోని పొల్యూషన్​కంట్రోల్​ బోర్డు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఫ్యాక్టరీల నుంచి వచ్చే దుమ్ము, ధూళి, పొగతో పత్తిపంటపై తీవ్ర…

Continue Reading →

అనధికారిక అగ్రిమెంట్లు.. రూ. కోట్లలో డీల్

రసాయన వ్యర్థాల తరలింపులో మాఫియా పరిశ్రమల రసాయన వ్యర్ధాల తరలింపు, పారబోత ప్రక్రియ మాఫియా తరహాలో ఒక ప్రత్యేక వ్యవస్థ కనుసన్నల్లో సాగుతోంది. జీడిమెట్ల, ఐడీఏ బొల్లారం,…

Continue Reading →

జర్నలిస్టులకు టోల్ ఫీజును మినహాయించాలి : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్

జర్నలిస్టులకు టోల్ గేట్ ఫీజు నుంచి  మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బసవ పున్నయ్య కోరారు.…

Continue Reading →

అవినీతి అంతం కావాలంటే పౌరులు ప్రశ్నించాలి!

‘‘అభివృద్ధి, శాంతి, భద్రత కోసం అవినీతికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేయాలి’’అనే నినాదంతో ఈ ఏడాది డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం జరుపుకుంటున్నాం.2003 అక్టోబర్…

Continue Reading →

పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా రవీందర్‌సింగ్‌

తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, సర్దార్‌ రవీందర్‌సింగ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ అనురాధ, లెక్చరర్‌ మల్లేష్

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని సక్రమ మార్గంలో నడిపించే గురువులు అవినీతికి పాల్పడి రెడ్‌ హ్యండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జనగామ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలోని…

Continue Reading →

కెమికల్ మాఫియా!

• నాలాల్లోకి వదులుతున్న రసాయన వ్యర్థాలు • అడ్డుకుంటున్న అధికారులపై దాడులు• ఇష్టారాజ్యంగా డంపింగ్• అనారోగ్యం పాలవుతున్న జనం • పట్టించుకోని ఉన్నతాధికారులు కెమికల్ గోదాంల నిర్వహణ…

Continue Reading →

కాసిపేట ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

మంచిర్యాల జిల్లా కాసిపేటలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సింగరేణి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నించగా.. స్థానికులు, నాయకులు అడ్డుకునే ప్రయత్నం…

Continue Reading →