లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెబ్బెన సర్వేయర్

కొమురంభీం జిల్లాలో లంచం తీసుకుంటున్న ఓ సర్వేయర్ ను  అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రెబ్బెన మండలానికి చెందిన గుణవంతరావు…

Continue Reading →

కృష్ణా గోదావరి పవర్ యుటిలిటీస్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటుపై జనవరి 5న ప్రజాభిప్రాయ సేకరణ

దామరచర్ల మండలం వాడపల్లి, ఇర్కిగూడెం గ్రామ పంచాయితీల సమీపంలో కృష్ణా గోదావరి పవర్ యుటిలిటీస్ లిమిటెడ్ సంస్థ రూ.720 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పరిశ్రమలపై జనవరి…

Continue Reading →

రసాయన పరిశ్రమలు ఎత్తివేయాలి

తమ గ్రామంలో ఏర్పాటు చేసిన రసాయన పరిశ్రమలు ఎత్తివేయాలని కొండమడుగు గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మండలంలోని కొండమడుగు గ్రామశివారులో అస్టల్‌, అజంతా రసాయన పరిశ్రమల…

Continue Reading →

గనుల భద్రతలో సాగర్‌ సిమెంట్స్‌కు మొదటి బహుమతి

గనుల భద్రత విభాగాల్లో సాగర్‌ సిమెంట్స్‌ మొదటి బహుమతి అందుకుంది. గనుల భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని కడప జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులను అందుకు…

Continue Reading →

దామరచర్ల నెత్తిన విషవ్యర్థాల గుట్ట

తొలగించని క్రోమైట్‌ పరిశ్రమ పేరుకుపోయిన లక్ష టన్నుల వ్యర్థాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు, పర్యావరణవేత్తలు దామరచర్ల మండల కేంద్రం శివారులో సుమారు పది ఎకరాల స్థలంలో 1998…

Continue Reading →

వనస్థలి హరిణి పార్కుకు కాలుష్య బెడద

ఆటోనగర్‌ నుంచి పార్కులోకి చేరుతున్న వ్యర్థ జలాలు చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌కు నెటిజన్ల వినతి వనస్థలిపురంలోని జింకల పార్కుకు కాలుష్యం ఇబ్బంది పెడుతున్నది. ఆటోనగర్‌ నుంచి…

Continue Reading →

మైనింగ్‌ జోన్‌ వద్దే వద్దు

యాచారం మండల కేంద్రంలో మైనింగ్‌ జోన్‌ ఏర్పాటు చేయొద్దని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి(కాంగ్రెస్‌), ఎంపీపీ కొప్పు సుకన్యబాషా (బీజేపీ),…

Continue Reading →

క్రషర్ల అనుమతులు పొడిగించి మా ప్రాణాలతో ఆటలాడొద్దు

* ప్రజా అభిప్రాయ సేకరణలో రైతుల ఆవేదన * ప్రజా అభిప్రాయ సేకరణ ప్రజల మధ్యన కాకుండా ప్రైయివేట్ ప్రదేశంలో పెట్టడం ఏంటి * క్రషర్లను ఎత్తివేసి…

Continue Reading →

ఉద్యోగులపై దాడులు సహించం: ముఖ్యమంత్రి కేసీఆర్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో ఫారెస్టు రేంజ్‌ అధికారి(ఎఫ్‌ఆర్‌వో) శ్రీనివాసరావు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.…

Continue Reading →

క్వారీల ముప్పు.. ఏదీ కనువిప్పు?

• దెబ్బతింటున్న ఇళ్లు.. పూడిపోతున్న బోరుబావులు • కొత్తవి వద్దంటూ ప్రజల అభ్యంతరం పచ్చని పొలాల నిండా రాళ్లు, దుమ్ము పెరుకుపోతున్నాయి. పేలుళ్ల ధాటికి ఇళ్లు దెబ్బతింటాయి.…

Continue Reading →