రామంతాపూర్‌ శివారులో క్రషర్‌ పేలుళ్లపై డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ

మాసాయిపేట మండలంలోని రామంతాపూర్‌ శివారులో గురువారం రాత్రి జరిగిన భారీ క్రషర్‌ పేలుళ్లపై తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..…

Continue Reading →

అనుమతి లేని క్రషర్స్ పై కాలుష్య నియంత్రణ మండలి కొరడా!

జంట జలాశయాలకు సమీపంలోనే పలు క్రషర్స్ ఇప్పటికే భారీగా పర్యావరణ విధ్వంసం.. ఇటీవల వరుస తనిఖీలు పలు క్రషర్స్ సంస్థలకు రూ.5.5 కోట్ల జరిమానా మహానగరం అయిన…

Continue Reading →

గ్రామస్థులు లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణ

• మరోసారి బహిష్కరించిన ఊట్ల, రాళ్లకత్వ గ్రామస్థులు• 11 నిమిషాలు.. పాల్గొన్నది నలుగురు..• క్వారీల అనుమతులకు ప్రజాభిప్రాయ సేకరణ తీరిది. కేవలం 11 నిమిషాలు… నలుగురి అభిప్రాయంతో…

Continue Reading →

అరవింద్‌.. నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తాం : ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్‌కే అవమానకరంగా ఎంపీ ప్రవర్తన ఉందన్నారు. కాంగ్రెస్‌ మద్దతుతో యాక్సిడెంటల్‌గా గెలిచారని అన్నారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఇద్దరు ఆడిట్‌ అధికారులు

రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ నుంచి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఆడిట్‌ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మహబూబాబాద్‌ ఆడిట్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ ఆడిటర్‌గా పనిచేస్తున్న జాటోత్‌ కిశోర్‌కుమార్‌…

Continue Reading →

సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అడవుల సంరక్షణ : మంత్రి అల్లోల‌ ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉపయోగించి అట‌వీ ప్రాంత అభివృద్ధికి, అటవిపై ఆధార‌ప‌డ్డ అట్టడుగు వ‌ర్గాల‌కు ఆర్థిక చేయూత‌ను అందించే విధంగా అట‌వీ శాఖ చ‌ర్యలు తీసుకుంటుంద‌ని అట‌వీ,…

Continue Reading →

తెలంగాణ మీడియా అకాడమీని సందర్శించిన ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణను ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న…

Continue Reading →

ఆయిల్‌ పరిశ్రమకు అవసరమైన రాయితీలు కల్పిస్తాం : మంత్రి కేటీఆర్

తెలంగాణ‌లో వంట నూనెల ప‌రిశ్ర‌మ‌ల‌కు అనువైన వాతావ‌ర‌ణం ఉంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామిక‌వేత్త‌ల‌ను…

Continue Reading →

ఇప్పటికే 16.. కొత్తగా 20 దరఖాస్తులు

• జిన్నారం మండలంలో కంకర క్వారీల ‘కాక’• ప్రజలు వ్యతిరేకించినా నెలకో గ్రామంలో భూముల స్వాధీనం• నేడు ఊట్లలో అభిప్రాయ సేకరణ. గతంలో రసాభాస జిన్నారం మండలంలో…

Continue Reading →

తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు కార్య‌క్ర‌మం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు. కంటి…

Continue Reading →