‘చందక్’ లేబోరేటరీ రసాయన పరిశ్రమ మూసివేత

ఫలించిన కొండమడుగు గ్రామస్థుల పోరాటం చందక్ కంపెనీ మేనేజర్ కు మూసివేత ఆదేశాల కాపీ అందజేసిన అధికారులు రసాయన పరిశ్రమలు ఎత్తివేయాలని మండలంలోని కొండమడుగు గ్రామస్థులు గత…

Continue Reading →

సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం..

సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ (80) ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కార్డియాక్‌ అరెస్టుతో…

Continue Reading →

తూర్పు గోదావరి జిల్లా ఫార్మా కంపెనీలో పేలుడు..ముగ్గురు మృతి

ఏపీలోని పరిశ్రమల్లో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వరుస ఘటనలు పరిశ్రమల్లో పనిచేసే కార్మిక, ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంలోని…

Continue Reading →

‘కాలుష్య కొండ’మడుగు

పచ్చని పల్లెపై రసాయన పరిశ్రమల ముప్పేటదాడి గాలి, నీరు కలుషితం.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఫార్మా కంపెనీలు బీబీ ‘నగరమంతా’ కాలుష్య పరిశ్రమలే కాలుష్యానికి…

Continue Reading →

కాలుష్య కారక కంపెనీల మూసివేతకు కృషి : ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

జల, వాయు కాలుష్యానికి కారకమైన కెమికల్‌ కంపెనీల శాశ్వత మూసివేతకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బీబీ నగర్ మండలంలోని కొండమడుగు మెట్టు వద్ద…

Continue Reading →

ఆస్ట్రర్ రసాయన పరిశ్రమను పరిశీలించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కొండమడుగు ఇండస్ట్రీ ఏరియాలో ఆస్ట్రర్ రసాయన పరిశ్రమను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలించారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ…

Continue Reading →

ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలి : జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలోని సర్వే నెంబర్ 829లో కంకర క్రషర్ పై ఈనెల 18వ తేదీన నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలని కోరుతూ…

Continue Reading →

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్న మోడీ

ప్రధాని నరేంద్రమోడీ రామగుండం పర్యటనకు సర్వం సిద్ధమైంది. రామగుండం ఫర్టిలైజర్స్​, కెమికల్స్​ లిమిటెడ్​ (ఆర్​ఎఫ్​సీఎల్​) ను శనివారం ఆయన జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం అక్కడే ఎన్​టీపీసీ స్టేడియంలో…

Continue Reading →

రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఆధారంగానే సోదాలు: ఈడీ

గ్రానైట్ వ్యాపారాల్లో అక్రమాలు జరిగాయని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ 2013లో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే సోదాలు చేస్తున్నామని ఈడీ ప్రకటించింది. రాష్ట్రంలోని గ్రానైట్ ఏజెన్సీల్లో…

Continue Reading →

గ్రానైట్‌ సంస్థల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

గ్రానైట్‌ సంస్థల చుట్టూ ఉచ్చుబిగుస్తున్నదా అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఇన్‌కంటాక్స్‌ అధికారుల బృందాలు రెండురోజులపాటు చేసిన సోదాల్లో గ్రానైట్‌ ఎగుమతుల సందర్భంగా ఆయా…

Continue Reading →