హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం క్రమేపీ పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతోంది. సనత్నగర్లో మంగళవారం (ఈ నెల 8న) ఏకంగా 228…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీ లాండరింగ్ కోణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీ లాండరింగ్…
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న సాయికృప రైస్ మిల్లో విషాదం చోటుచేసుకుంది. మిల్లో పనిచేస్తున్న లింగంపల్లికి చెందిన శ్రీశైలం అనే వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు.…
తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో- ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్(విజయ డెయిరీ) చైర్మన్గా సోమా భరత్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లాలాపేటలోని విజయ డెయిరీ…
తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సోమ భరత్కుమార్ నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.…
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ప్రతి రౌండ్లోనూ అధికార పార్టీ ఆధిక్యం ప్రదర్శించి, విజయాన్ని ముద్దాడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికే మునుగోడు…
పాలంపేట స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎస్డీఏ) సభ్యుడిగా రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్, పాలంపేట వాసి వీరమల్ల ప్రకాశ్రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి…
పట్టాలో పేరు మార్పు కోసం లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఇంచార్జి తాసిల్దార్ ఏసీబీ అధికారులకు చిక్కారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్కూమార్ కథనం ప్రకారం..…
సినీ నటుడు, దర్శకుడు పోసాని మురళీ కృష్ణకు ఏపీ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపీఎస్ఎఫ్టీడీసీ) చైర్మన్గా…
కేంద్రం అవలంభించే విధానాల వల్ల విద్యుత్, నీటి సమస్యలు వస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల కింద మన తెలంగాణను గుర్తు చేసుకోండి. కానీ మన ప్రభుత్వం…









