‘హమార పైసా హమారా హిసాబ్’ అంటూ రాజస్థాన్ లో పురుడు పోసుకున్న నినాదం మహోద్యమమై సమాచార హక్కు చట్టంగా రూపాంతరం చెంది ప్రస్తుతం దేశవ్యాప్తమైంది. పాలనలో పారదర్శకతను,…
కాలుష్య సమస్యపై స్థానిక ప్రజలు పోరాటం మొదలు పెట్టారు. కాలుష్య పరిశ్రమలను కట్టడి చేయాల్సిన అధికారులు పట్టించుకోకవడంతో కాలుష్య సమస్యతో బాధపడుతున్న ప్రజలే ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన…
మూసీలో కాలుష్యం ఏటేటా పెరిగిపోతోంది. నది తీర ప్రాంతంలో భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. డయేరియా, ఇతర అనారోగ్య సమస్యలకు కారణమయ్యే కోలిఫాం బ్యాక్టీరియా లెవెల్స్ ప్రమాదకర…
నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడులయింది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఈ నెల 14 వరకు…
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని భవానీపురం గ్రామంలోగల డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ దసరా వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపక…
‘కాలుష్య ప్రభావం రాబోయే తరాలపై ఎక్కువగా ఉంటుంద’ని చెప్తుంటారు. గాలి కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 90 లక్షలమంది చనిపోతున్నారు. ఇది ఎక్కువగా కట్టడాలు, వాహనాలు, వంట…
సమాచార హకు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని సమాచార హకు చట్టం రాష్ట్ర కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్నాయక్ పేర్కొన్నారు. సమాచార హకు చట్టం (ఆర్టీఐ)లో…
సాంకేతిక విద్యలకు ధీటుగా అటవీ విద్యకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (FCRI) ను 2016లో…
కరీంనగర్ పట్టణంలో లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ సెక్రటరీ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్ పంచాయతీ సెక్రటరీ ఉట్కూరి శ్రీధర్.. నో…
పంజాబ్ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కొరడా ఝలిపించింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ సమస్యను…









