బోయినపల్లి వినోద్‌కుమార్‌ పదవీకాలం పొడిగింపు

రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. తదుపరి ఉత్తర్వు లు వెలువడే వరకు వినోద్‌కుమార్‌ ఆ పదవిలో కొనసాగుతారని తెలిపింది. ఈ మేరకు…

Continue Reading →

నల్లగొండ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో..

నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హిందీస్‌ రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ అధ్యక్షునిగా సంజయ్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ అధ్యక్షునిగా ఆకుల సంజయ్‌రెడ్డి గురువారం ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆయన కౌన్సిల్‌ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఫార్మసీ సభ్యులతో ఎన్నికలు నిర్వహించగా, సభ్యులంతా సంజయ్‌రెడ్డిని…

Continue Reading →

గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్వచ్ఛమైన గాలులు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో గత రెండు నెలలుగా గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా జూన్‌, జూలైలో గాలి నాణ్యత…

Continue Reading →

బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

చదువుల తల్లి బాసర సరస్వతి అమ్మవారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు బాసరకు చేరుకున్న గవర్నర్‌.. సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక…

Continue Reading →

కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్ర‌వ‌ణ్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీలో మ‌రో వికెట్ ప‌డిపోయింది. నిన్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేయ‌గా, తాజాగా ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్ ఆ జాబితాలో చేరారు.…

Continue Reading →

ఏసీబీకి పట్టుబడ్డ స్టేషన్ ఘనపూర్ ఎం.పి.డి.ఓ

ఏసీబీ అధికారులకు స్టేషన్ ఘనపూర్ ఎం.పి.డి.ఓ కుమారస్వామి పట్టుబడ్డాడు. లక్ష 40 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏబీసీ అధికారులకు చిక్కారు. ఐనవోలు గ్రామ కార్యదర్శి వద్ద…

Continue Reading →

మునుగోడు కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

ఉపఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్‌ అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని, అందుకే తాను రాజీనామా వైపు అడుగు వేశానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన.…

Continue Reading →

రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజనింగ్‌పై తనిఖీలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హాస్టళ్లు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్‌పై ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి కేటిఆర్ ఆదేశాలతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాలను అధికారులు…

Continue Reading →

ఈనెల 7న నేతన్న బీమా పథకం ప్రారంభం: మంత్రి కేటీఆర్

ఈనెల 7వ తేదీన నేతన్న బీమా పథకం (Insurance Scheme) ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ (KTR) వెల్లడించారు. ఈ సందర్భంగా సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో…

Continue Reading →