రాష్ట్రంలో సులభతర వాణిజ్య విధానాల అమలు తీరుపై ఈ రోజు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో, రాష్ట్రంలో…
బీసీ గురుకుల విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించారు. ఈనెల 3, 4 తేదీల్లో…
మరికొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్న ఓ జిల్లా అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి ( ACB ) చిక్కారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఘటన వివరాలు..…
ఒకే రోజు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి రెడ్హ్యండెడ్గా చిక్కారు. జగిత్యాల జిల్లాలో జిల్లా ట్రాన్స్ఫోర్టు అధికారి పట్టుబడ్డ కొద్ది గంటల్లోనే మహబూబ్నగర్ జిల్లా ఇరిగేషన్ సబ్…
పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం రేషన్ కార్డుల ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు సగటున రూ. 1,200 విలువైన ఉచిత బియ్యాన్ని అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు…
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల మంజూరీపై గడ్కరీతో సుదీర్ఘంగా సమావేశమై చర్చించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంత్రితో పాటు హాజరైన తెలంగాణ ఎంపీలు.…
రాష్ట్రంలో ఆగస్టు నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని, దానిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి తగినంత యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి…
తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం రిపోర్టు పేరిట 60…
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పూర్తిగా పొల్యూటయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత శాఖ మంత్రికి చెప్పకుండానే ఫైళ్లను క్లియర్ చేస్తూ ఆమ్యామ్యాలు పుచ్చుకుంటున్నారనే ఆరోపణలూ బలంగా వినిపిస్తున్నాయి.…
నల్లగొండ జిల్లాను విద్యా హబ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులకు ఉత్తమమైన చదువులను…