హైదరాబాద్ : తెలంగాణ మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. శుక్రవారం సచివాలయంలో రెండు కొత్త పథకాలను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ,…
హైదరాబాద్ : ఇందిరా మహిళా శక్తి ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తాం, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే పేదరికం అంతం అవుతుంది అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.హైటెక్ సిటీలోని…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిఎం ప్రజావాణి కార్యక్రమంలో ఈరోజు (శుక్రవారం) 232 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో గృహ సంబంధిత దరఖాస్తులు 88,…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్ అందజేసిన మిర్యాలగూడ ఎం.ఎల్.ఏ. బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబసభ్యులు. 2 కోట్లను తన నియోజకవర్గంలోని రైతుల కోసం…
జూబ్లీహిల్స్ నివాసంలో భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ ( Lindy Cameron) తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. హాజరైన డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ గారెత్…
“మీరు ఆర్ అండ్ బి శాఖ మంత్రి అయిన తర్వాతనే మా సమస్యలు పరిష్కారమై, రెగ్యులర్ ప్రమోషన్స్ వచ్చాయని” తమ అభిమానాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేసిన అసోసియేషన్…
హైదరాబాద్ :- తెలంగాణ కుంభమేళాగా పిలుచుకొనే మేడారం జాతరకు సంబంధించి ఆదివాసీ గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ, భక్తులకు సౌకర్యాలు వంటి…
గ్రామీణ క్రీడాకారుల ఉత్సాహానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా సీఎం కప్ 2025 నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈరోజు…
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీఈ ఏరుగు అంబేడ్కర్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. బుధవారం సాయంత్రం అతని బినామీ అయిన మరో ఏడీఈ…
ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్ వంకాయల సురేష్ కుమార్తోపాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాలోతు భాస్కర్, భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఏసీబీకి పట్టుబడ్డారు. తల్లాడ మండలం…









