జపాన్–తెలంగాణ సహకారానికి కొత్త దిశ..: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ : జపాన్‌లోని హిరోషిమా ప్రిఫెక్చర్‌కు చెందిన ప్రతినిధి బృందం శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు మరియు భూగర్భశాఖ…

Continue Reading →

“అత్యుత్తమ నైపుణ్యాభివృద్ధి సేవలు” అందించినందుకు గాను NAC కు జాతీయ స్థాయి అవార్డు

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC)కు “నిర్మాణ రంగంలో ఉత్తమ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం” కోసం ప్లాటినం అవార్డు లభించింది. అలాగే NAC డైరెక్టర్ జనరల్ , CE(R&B)…

Continue Reading →

జూన్ 7 న సీఎం చేతుల మీదుగా ఎంఎంసి భ‌వ‌నానికి శంకుస్థాప‌న‌

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన ప్రధాన కార్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమం జూన్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించనున్న…

Continue Reading →

తెలంగాణ భవన్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సాంస్కృతిక వేడుకలు

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్, న్యూఢిల్లీలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ…

Continue Reading →

హైడ్రా ఆధ్వ‌ర్యంలో ప్ర‌పంచ‌ ప‌ర్యావ‌ర‌ణ‌దినోత్స‌వం

గొలుసుక‌ట్టు చెరువుల‌ను కాపాడుకుందాం.. చెరువుల‌తో న‌గ‌రానికి జీవ‌క‌ళ తీసుకువ‌ద్దాం.. ప్ర‌కృతిని ప‌రిర‌క్షిద్దాం.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగ‌స్వామ్య‌మౌదాం అంటూ న‌గ‌రంలో హైడ్రా నిన‌దించింది. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని…

Continue Reading →

అగ్ని ప్రమాదాల నివారణపై హైడ్రా ఫోకస్

అమీర్‌పేట అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అగ్ని ప్రమాదాల నివారణకు కఠిన మార్గదర్శకాలు…

Continue Reading →

వర్షాకాల సన్నద్ధతపై హైడ్రా – ఎంఎంసీ సమీక్ష

వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ సూచించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 188 వాటర్…

Continue Reading →

వీలైనంత తొందరగా భూసేకరణ, ప్రాజెక్టులు పూర్తి కావాలి

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణను మొదటి ప్రాధాన్యంగా గుర్తించాలి. భూసేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు పనులను…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన కొడిమ్యాల అటవీ రేంజ్‌ అధికారి

జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అటవీ రేంజ్‌ అధికారి గులాం మొయినుద్దీన్‌ గురువారం ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొడిమ్యాల…

Continue Reading →

వనమహోత్సవం లక్ష్యం 16 కోట్ల మొక్కలు

వనమహోత్సవంలో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 6.18 కోట్లు, హెచ్‌ఎండీఏ పరిధిలో 4.50…

Continue Reading →