హైదరాబాద్ : జపాన్లోని హిరోషిమా ప్రిఫెక్చర్కు చెందిన ప్రతినిధి బృందం శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు మరియు భూగర్భశాఖ…
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC)కు “నిర్మాణ రంగంలో ఉత్తమ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం” కోసం ప్లాటినం అవార్డు లభించింది. అలాగే NAC డైరెక్టర్ జనరల్ , CE(R&B)…
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన ప్రధాన కార్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమం జూన్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించనున్న…
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్, న్యూఢిల్లీలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ…
గొలుసుకట్టు చెరువులను కాపాడుకుందాం.. చెరువులతో నగరానికి జీవకళ తీసుకువద్దాం.. ప్రకృతిని పరిరక్షిద్దాం.. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యమౌదాం అంటూ నగరంలో హైడ్రా నినదించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని…
అమీర్పేట అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అగ్ని ప్రమాదాల నివారణకు కఠిన మార్గదర్శకాలు…
వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ సూచించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 188 వాటర్…
సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణను మొదటి ప్రాధాన్యంగా గుర్తించాలి. భూసేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు పనులను…
జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అటవీ రేంజ్ అధికారి గులాం మొయినుద్దీన్ గురువారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కొడిమ్యాల…
వనమహోత్సవంలో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 6.18 కోట్లు, హెచ్ఎండీఏ పరిధిలో 4.50…









