జూన్ 9న హైదరాబాద్‌లో మైనారిటీ యువత కోసం మెగా జాబ్ మేళాను ప్రారంభించనున్న మైనారిటీస్ వెల్ఫేర్ మరియు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్

హైదరాబాద్ : తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జూన్ 9, 2026న నాంపల్లిలోని రెడ్…

Continue Reading →

రైతుల ఆదాయ వృద్ధి, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులే ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

శనివారం సాయంత్రం కోహెడ లో అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ కాంప్లెక్స్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి…

Continue Reading →

పీసీబీ ప్రధాన కార్యాలయం ఎదుట అంతమ్మగూడెం కాలుష్య బాధితుల ఆందోళన

ఎన్నో ఏండ్లుగా కాలుష్య కోరల్లో మగ్గుతున్నా తమ బాధను ఎవరు పట్టించుకోవడం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా అంతమ్మగూడెం కాలుష్య బాధితులు, ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కాలుష్య…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణ నైతిక బాధ్యత: అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

సనత్ నగర్ లోని టీజీపీసీబీ ప్రధాన కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ,…

Continue Reading →

వట్టేం పంప్ హౌస్ మూడో లిఫ్ట్ ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను రెండు రోజులపాటు పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామం వద్ద…

Continue Reading →

థ్రెడ్ పోచంపల్లి ఎగ్జిబిషన్ ద్వారా నేతన్నల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్ : “పోచంపల్లి నేతన్నలు అగ్గిపెట్టెలో పట్టేంత సన్నని చీరలను నేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అందుకే పోచంపల్లి ‘సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా’గా ఖ్యాతి గడించింది. ఈ…

Continue Reading →

మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వ వ్యాప్తం చేసిన ఘనత చేనేత రంగానిదే: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “Telangana Rising” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన “ థ్రెడ్ పోచంపల్లి” (Thread Pochampally ) చేనేత వస్త్ర ప్రదర్శనను…

Continue Reading →

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ రంగ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనున్న కోహెడా అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Continue Reading →

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: పేదల జీవనోపాధికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నియోజక వర్గాన్ని యూనిట్ గా తీసుకొని క్యూర్ పరిధిలో పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే అల్పదాయ (LIG),…

Continue Reading →

తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాల కొత్త దారులు చూపుతున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామ

హైదరాబాద్, జూన్ 6: ప్రపంచ ఉద్యోగ విపణిలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా తెలంగాణ యువతను సిద్ధం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయ పారిశ్రామిక శిక్షణా సంస్థలను…

Continue Reading →