తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ పూర్తిగా విఫ‌లం : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయింది అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఈ రోజు మా మాజీ మంత్రి…

Continue Reading →

ఆ ముగ్గురి అక్రమాస్తులు రూ.1000 కోట్ల పైనే..!

 ఇద్దరు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ)లు, ఒక ఈఈ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన ఈ ముగ్గురూ అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డారు. ఆదాయానికి…

Continue Reading →

ఆలయాల బడ్జెట్‌కు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి : మంత్రి కొండా సురేఖ ఆదేశం

దేవాదాయ శాఖ పరిధిలోని పెద్ద ఆలయాల వార్షిక బడ్జెట్‌కు ఇకపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆలయాలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో జరుగుతున్న అక్రమాల కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం…

Continue Reading →

పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనుకూలం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో భట్టి విక్రమార్కతో ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ మార్క్‌ లేమి బృందం…

Continue Reading →

ఆర్థిక వనరులతో ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఆలస్యం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పేనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి…

Continue Reading →

మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలి : ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల…

Continue Reading →

రాష్ట్రంలోనే తెలంగాణ విశ్వవిద్యాలయం అగ్రభాగాన ఉంది : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మకమైన రెండవ స్నాకోత్సవం విజయవంతం మైందని వైస్ -ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు తెలిపారు. విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన స్నాతకోత్సవ ప్రాంగణంలో…

Continue Reading →

నదీ జలాల వినియోగంలో టెలిమెట్రి విధానం అమలుకు కేంద్రం ఆమోదం : మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

కృష్ణా నది జలాశయాల వినియోగంలో ఆంధ్ర,తెలంగాణా రాష్ట్రాలు ఎంతెంత వాడుకుంటున్నాయో నిర్దారించడానికి గాను టెలిమెట్రి పరికరాలు అమార్చాలి అన్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ కు కేంద్రం…

Continue Reading →

జ‌ల వివాదాల శాశ్వ‌త ప‌రిష్కారానికి కృషి : ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

ఢిల్లీ: తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల శాశ్వ‌త ప‌రిష్కారానికి కృషి చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావ‌రి, కృష్ణా… వాటి ఉప నదుల‌పై…

Continue Reading →

ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న వారికి పోస్టింగ్‌, పదోన్నతి వద్దు

అవినీతి నిరోధక సంస్థ(ఏసీబీ) కేసులు ఎదుర్కొంటున్న అధికారులకు విచారణకు పూర్తయ్యే దాకా పోస్టింగులు, పదోన్నతులు ఇవ్వకూడదని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎఫ్‌జీజీ) డిమాండ్‌ చేసింది. ఏసీబీ కేసుల…

Continue Reading →