ప్రజలకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ పరిపాలనను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు ఆధునిక, గౌరవప్రదమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ద‌శ‌ల‌వారీగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు…

Continue Reading →

తారామతి బారామతిని టూరిజం ప్లేస్ గా మరింతగా అభివృద్ధి చేయాలి:

తారామతి బారామతి ని టూరిజం ప్లేస్ గా మరింత గా అభివృద్ధి చేయాలి. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. మంజీరా,దిల్ కుషా గెస్ట్…

Continue Reading →

కేసీఆర్ అసెంబ్లీకి రావాలి- కాళేశ్వ‌రంపై వివ‌ర‌ణ ఇవ్వాలి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైదరాబాద్: దేశంలోనే “ఎనిమిదో వింత”గా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రచారం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ఎందుకు కుంగిపోయిందో, వేల కోట్ల ప్రజాధనం…

Continue Reading →

జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ) సి. సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ) సి. సుదర్శన్ రెడ్డి ఐఎఎస్, అదనపు సిఇఒ వాసం వెంకటేశ్వర్లు రెడ్డి ఐఎఎస్ తో కలిసి సోమవారం…

Continue Reading →

జూన్ 2028 నాటికి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేస్తాం: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ రైతుల దశాబ్దాల కల అయిన ఆలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఏఎంఆర్-ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టును జూన్–2028 నాటికి తప్పకుండా పూర్తి…

Continue Reading →

అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిసిన పర్యావరణ, అటవీశాఖల నూతన ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్

అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిసిన పర్యావరణ, అటవీశాఖల నూతన ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. శైలజా రామయ్యర్ కు శుభాకాంక్షలు…

Continue Reading →

బోనాల మట్టి కుండలు తదితర వస్తువులు ప్రజలు కొనుగోలు చేసి చేతివృత్తులను ప్రోత్సహించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ (పెద్ద అంబేద్కర్ విగ్రహం…

Continue Reading →

బిఆర్ఎస్ వాళ్లు కమీషన్ల కోసం కాళేశ్వరం కడితే.. మేము పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం : కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని, నాణ్యతలేని నిర్మాణాలతో తెలంగాణ ప్రజలపై భారాన్ని మోపిన బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని…

Continue Reading →

ఆహార భద్రతపై సిఎస్ సంజయ్ జాజూ సమీక్ష

హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజారోగ్య పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.…

Continue Reading →

రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు ఆధునిక శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న అభివృద్ది కార్య‌క్ర‌మాల‌లో వేగం పెంచాల‌ని , ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌కు అనుగుణంగా ప‌నిచేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల…

Continue Reading →